టెహ్రాన్: కొవిడ్–19 అడ్వైజరీని పాటించకపోతే లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. 16 వేల కరోనా పాజిటివ్ కేసుల్లో 135 మంది మరణించారని, ఇప్పటివరకు మృతుల సంఖ్య 988 పెరిగిందని ఇరాన్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. హెల్త్ గైడెన్స్ లను ఉల్లంఘించి ప్రయాణాలుచేస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించింది. నవ్ రోజ్ (పర్షియన్ కొత్త సంవత్సరం) ఉన్నందున సిటీల నుంచి సొంతూళ్లకు వెళ్లేవాళ్లకు అధికారులు స్క్రీనింగ్ చేస్తున్నారు. అయితే క్వారంటైన్ లో ఉండేందుకు జనం నిరాకరిస్తున్నారు. దీంతో ఈ హెచ్చరికలు జారీ చేసింది. జోర్డాన్ లో స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 10 మందికిపైగా గుమిగూడటాన్ని నిషేధించారు.
ఇరాన్ హెచ్చరిక : లక్షల మంది ప్రాణాలకు ముప్పు
- విదేశం
- March 20, 2020
లేటెస్ట్
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
- దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్
- Janaganamana: చివరికి తేజ సజ్జ చేతికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పటికైనా వర్కౌట్ అయ్యేనా!
- ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన