జగిత్యాల టౌన్, వెలుగు : బస్సు కోసం వేచి ఉన్న మహిళ బ్యాగులోంచి గుర్తు తెలియని వ్యక్తులు 15 తులాల బంగారు నగలు చోరీ చేశారు. ఈ ఘటన జగిత్యాల బస్టాండ్లో శుక్రవారం జరిగింది. మెట్పల్లిలోని వెల్లుల్లకు చెందిన సురిగి మంగరాణి తన కూతురితో కలిసి బీర్పూర్ మండలంలో జరిగిన ఒక ఫంక్షన్కు హాజరైంది. తిరుగు ప్రయాణంలో జగిత్యాలకు వచ్చి కొత్త బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తోంది. కొద్ది సేపటికి తన బ్యాగులో ఉన్న నగలు చోరీ అయినట్లు గుర్తించి జగిత్యాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్సై నరేశ్ బస్టాండ్కు చేరుకొని కంట్రోల్ రూమ్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మహిళ నుంచి 15 తులాల నగలు చోరీ
- కరీంనగర్
- April 6, 2024
లేటెస్ట్
- ఎన్నికల ట్రైనింగ్కు గైర్హాజరైన 75 మందికి నోటీసులు
- నవీన్ చంద్రకు అరుదైన గౌరవం
- వంశీకృష్ణను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి : ప్రేమ్ సాగర్ రావు
- లెటర్ టు ఎడిటర్ : ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉండాలి
- కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం
- వ్యవసాయంలో గుత్తాధిపత్య ధోరణులు
- కాలిఫోర్నియా వర్సిటీలో..పాలస్తీనా అనుకూల నినాదాలు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసు
- రాధాకిషన్ రావు పిటిషన్ కొట్టివేత
- ఇండియన్లంతా మా ఓటు బ్యాంకే : ఖర్గే
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం