న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జితెన్ ప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే జితెన్ పార్టీ మారడం కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో జితెన్ ప్రసాద బీజేపీలోకి జంప్ అవ్వడం కాంగ్రెస్కు షాకింగ్ పరిణామమని చెబుతున్నారు. యూపీలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో జితెన్ టాప్ లీడర్గా ఉన్నారు. కాగా, పార్టీ మార్పుపై జితెన్ స్పందిస్తూ.. ఇప్పుడు తాను అసలైన పార్టీలో ఉన్నానని చెప్పారు. ‘బీజేపీయే అసలైన పొలిటికల్ పార్టీ. బీజేపీ మాత్రమే ఏకైక జాతీయ పార్టీ. మిగిలిన పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు బీజేపీతోపాటు ప్రధాని మోడీ మాత్రమే పరిష్కారాలు చూపగలరు. ఇప్పుడు నేను నిజమైన రాజకీయ పార్టీలో ఉన్నాననే భావనను అనుభూతి చెందుతున్నా’ అని జితిన్ ప్రసాద పేర్కొన్నారు.
బీజేపీలోకి మాజీ కేంద్ర మంత్రి జితెన్ ప్రసాద
- దేశం
- June 9, 2021
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు