కరీంనగర్: ఉద్యోగం రాలేదని తెలంగాణలో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి మొహ్మద్ షబ్బీర్ (26) అనే యువకుడు ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం సిరివేడు గ్రామానికి చెందిన ఆ యువకుడు డిగ్రీ, ఐటీఐ చదివినా ఎలాంటి ఉద్యోగం రాలేదు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం 8.55 సమయంలో ఈ ఘటన జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. షబ్బీర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వద్ద సూసైడ్ నోట్ దొరికిందని, ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో ఉందని పోలీసులు వెల్లడించారు.
ఉద్యోగం రాలేదని హుజూరాబాద్లో యువకుడి ఆత్మహత్య
- తెలంగాణం
- August 2, 2021
లేటెస్ట్
- ది 100 చిత్రం టీజర్ లాంచ్
- ముదిరాజ్లను బీసీ–ఎలో చేర్చొద్దు
- ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఇంజినీర్.. బిల్డింగ్ NOCకి రూ.5 లక్షలు డిమాండ్
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- వ్యవసాయ పొలంలో రైతు ఆత్మహత్య
- టొయోటా నుంచి టీ గ్లోస్
- తైవాన్ లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
- ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా అదానీ విజింజం పోర్ట్
- భారీగా పడ్డ మార్కెట్లు .. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
- సెల్ ఫోన్లు కొట్టేసి సూడాన్కు ఎక్స్పోర్ట్
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు