నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో ఆదివారం మంత్రోచ్ఛరణల నడుమ గో, వృషభ రాజుల కల్యాణాన్ని నిర్వహించారు. అనంత శ్రీ గోశాల ట్రస్ట్ భవనంలో చైర్మన్ సౌజన్య, జగన్మోహన్ కులకర్ణి దంపతులు కల్యాణం జరిపించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ లోక కల్యాణార్థం లక్ష్మీ స్వరూపమైన గోమాతతో వృషభ రాజు కల్యాణం జరిపించినట్లు చెప్పారు. చిన్నప్పటి నుంచి గోవులను పూజిస్తున్నట్లు తెలిపారు. గతంలో గోవులకు శ్రీమంతం, నామకరణం లాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.
నాగర్ కర్నూల్లో గో, వృషభ రాజుల కల్యాణం
- మహబూబ్ నగర్
- January 1, 2024
లేటెస్ట్
- నా కొడుకు సూసైడ్కు కారణమైన వారికి శిక్ష పడే వరకు పోరాడుతా : వేముల తల్లి రాధిక
- నారా రోహిత్ ప్రతినిధి 2 మూవీ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
- ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్ శాతం
- హరోం హర మూవీలో సుధీర్ బాబు డబ్బింగ్ వర్క్ పూర్తి
- చేవెళ్లలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు
- ఘనంగా దాసరి జయంతి
- అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు
- దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో మూవీ
- పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!
- ఉల్లి ఎగుమతులపై బ్యాన్ ఎత్తివేత
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..