కరీంనగర్
వాగులో జారిపడ్డడు..ఈత రావడంతో బతికి బయటపడ్డడు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అరకండ్ల వాగులో సెప్టెంబర్ 16న తెల్లవారుజామున ఓ వ్యక్తి వాగు దాటుకుంటూ జారిపడ్డాడు. వరద ప్రవాహం ఎక్కువ కావ
Read Moreజర్నలిస్టులపై కేసులను ఎత్తివేయాలి : లాయక్ పాషా
సిరిసిల్ల టౌన్, వెలుగు: జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
Read Moreరైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ రూరల్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతులకు ఎరువుల కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరో
Read Moreప్రజావాణి అర్జీలపై విచారణ చేయాలి : కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో
Read Moreప్రజావాణి దరఖాస్తుల్లో 1,810 మాత్రమే పెండింగ్ : కలెక్టర్ పమేలాసత్పతి
కరీంనగర్ టౌన్,వెలుగు: 2021 ఫిబ్రవరి నుంచి 27,580 దరఖాస్తులు రాగా 1,810 అర్జీలు మాత్రమే పెండింగ్&
Read Moreకరీంనగర్ లో గ్రాండ్గా ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్
కరీంనగర్ టౌన్, వెలుగు: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు సిటీలో ఘనంగా జరిగాయి. సోమవారం జడ్పీ ప్రాంగణంలో పంచాయతీరాజ్&zw
Read Moreరాజన్న దర్శనాల బంద్ పై స్పష్టత ఇవ్వాలి ..బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాల బంద్పై వివిధ ప్రచారాలు నడుస్తున్నాయని, వీటిపై భక్తులకు అధికారులు స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నేత
Read Moreక్రీడలపై ఆసక్తి పెంచేందుకు కృషి ..అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి
కొత్తపల్లి, వెలుగు: విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రోత్సహిస్తున్నామని అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి అన్నారు. కొత్తపల్లి అల్
Read Moreహత్య కేసులో భార్యాభర్తలకు జీవిత ఖైదు
జగిత్యాల టౌన్, వెలుగు: హత్య కేసులో భార్యాభర్తలకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల కోర్టు జడ్జి నారాయణ తీర్పు చెప్పారు. వెల్గటూర్ పీఎస్&z
Read Moreకరీంనగర్ కలెక్టరేట్ ఎదుట హాస్పిటల్ కార్మికుల ధర్నా
కరీంనగర్ టౌన్, వెలుగు: పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలని హాస్పిటల్ కార్మికులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ స
Read Moreసమస్యలు పరిష్కరించాలని రిటైర్డ్ సింగరేణి కార్మికుల నిరసన ..పెన్షన్ పెంచాలని గోదావరిఖనిలో ఆందోళన
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రిటైర్డ్కార్మికులకు కనీస పెన్షన్ రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సోమవారం
Read Moreవేములవాడలో డబ్బులు ఇవ్వలేదని భక్తులపై హిజ్రాల దాడి
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో డబ్బులు ఇవ్వలేదని భక్తులపై హిజ్రాలు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Read More22 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర..దేశవ్యాప్తంగా ఆలయాల సందర్శన
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన వెల్మ నరసింహారెడ్డి దేశవ్యాప్తంగా ఆలయాలను సందర్శనకు సైకిల్ పై యాత్రను చేపట్
Read More












