కరీంనగర్

సింగరేణి సొంతంగా కార్పొరేట్ హాస్పిటల్..ఏటా రూ.400కోట్లతో వైద్యసేవలు

కార్పొరేట్ హాస్పిటల్​ఏర్పాటుపై  సింగరేణి నజర్ -హైదరాబాద్​లో సొంతంగా ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు వైద్య సేవల కోసం ఏటా రూ.400 కోట్లు ఖర్చు

Read More

వేములవాడ గోశాలలో మరో 2 కోడెలు మృతి

8న కోడెల పంపిణీ వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న గోశాలలో అనారోగ్యంతో ఉన్న  మరో రెండు కోడెలు శుక్రవారం చనిపోయాయి. అనారోగ్యానికి గురైన కో

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో వడ్ల కొనుగోళ్లు..

ధాన్యం విలువ రూ.3,249.34 కోట్లు  జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 4.41 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు  కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగ

Read More

రాజన్న కోడెలపై రాజకీయం వద్దు..బీఆర్ఎస్​పై మంత్రి కొండా సురేఖ ఫైర్

పదేండ్ల పాలనలో ఆలయానికి మీరేం చేశారు? హైదరాబాద్, వెలుగు: రాజన్న కోడెలపై రాజకీయం చేయవద్దని మంత్రి కొండా సురేఖ కోరారు. గడిచిన పదేండ్లలో వేములవాడ

Read More

పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టండి..కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై మీనాక్షి నటరాజన్​ రివ్యూ

ఈ నెలలో మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కమిటీలు: పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్​ హైదరాబాద్, వెలుగు: క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయ

Read More

రాజన్న గోశాలలో కోడెల మరణాలపై రాజకీయం తగదు  :   విప్ ​ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: రాజన్న గోశాలలో ఇటీవల కోడెలు అనారోగ్యంతో మృత్యువాత పడడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఆ

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం 

జగిత్యాల టౌన్/రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

బోజన్నపేట గ్రామానికి పెద్దపల్లి ఎంపీ చొరవతో రెండు బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీసీ రోడ్డు

పెద్దపల్లి, వెలుగు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామానికి రెండు బోర్​వెల్స్​, సీసీ రోడ్డు మంజూరయినట్లు కాంగ్రెస్​ సీనియర్​

Read More

ఇసుక ట్రాక్టర్​ ఢీకొని యువకుడు స్పాట్​డెడ్​

మెట్ పల్లి, వెలుగు: ఇసుక ట్రాక్టర్​ ఢీకొని యువకుడు స్పాట్​లోనే చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులో జరిగింది. ఎస్సై కిరణ్ కుమార్ వివ

Read More

కొడుకు బాకీ కోసం తండ్రి కిడ్నాప్‌‌‌‌..రాజన్నసిరిసిల్ల ముస్తాబాద్‌‌‌‌లో ఘటన

కేసును ఛేదించిన పోలీసులు  ముస్తాబాద్, వెలుగు: కొడుకు చేసిన అప్పు డబ్బులు ఇవ్వాలని తండ్రిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద

Read More

రాజన్న గోశాలలో ఆగని కోడెల మృత్యుఘోష

గురువారం మరో రెండు కోడెలు మృతి వేములవాడ, వెలుగు : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో కోడెల మృత్యుఘో

Read More