కరీంనగర్

రాజన్న భక్తులను మోసం చేసిన బీఆర్‌‌ఎస్‌‌ : ప్రభుత్వ విప్‌‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌‌

వేములవాడ, వెలుగు : రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పిన గత ప్రభుత్వం.. హామీని నిలబెట్టుకోకుండా భక్తులను మోసం చేసిందని రాష్ట్ర ప్

Read More

వానలు అటే పోయినయ్ .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానల్లేక రైతుల పరేషాన్

గతేడాదితో పోలిస్తే తగ్గిన వర్షపాతం అడపాదడపా జల్లులు మినహా చెప్పుకోదగ్గ వానలే పడ్తలే  నీళ్లు లేక ఎండుతున్న పంటలు  కరీంనగర్/జగిత్య

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీసీబీకి అవార్డు

కరీంనగర్ టౌన్/చొప్పదండి, వెలుగు: సహకార రంగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ) ఉత్తమ అవార

Read More

గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లా భవానీ : మంత్రి బండి సంజయ్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్​ కరీంనగర్ సిటీ, వెలుగు: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లా భవానీ అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అని అన్నారు. మంగళవార

Read More

కేశవపట్నం కేజీబీవీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

శంకరపట్నం, వెలుగు: ప్రభుత్వం లక్షలాది రూపాయలు కేటాయిస్తున్న మెనూ ప్రకారం భోజనం ఎందుకు పెట్టడం లేదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశ

Read More

కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిళ్లలో ఫ్రీ కోచింగ్

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

శాతవాహన వర్సిటీ పరిధిలో..గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో పరిధిలో  ఇంజనీరింగ్, లా కాలేజీల్లో గెస్టు ఫ్యాకల్టీ(అవర్లీ బేస్డ్/ పేపర్ వైజ్), ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్

Read More

చట్టప్రకారమే దత్తత .. అమెరికా దంపతులతో వెబినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన కలెక్టర్

కరీంనగర్, వెలుగు: బాలసదనంలో ఉన్న పిల్లలను చట్ట ప్రకారమే దత్తత తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే బీసీలకు అన్యాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణలో అమలు చేయనున్న 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అదే జరిగితే

Read More

42 శాతం రిజర్వేషన్ అమలు చారిత్రాత్మకం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ     పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  .సిరిసిల్ల టౌన్, వెలుగు

Read More

రాగట్లపల్లిలో చిరుత కలకలం

ఎల్లారెడ్డిపేట, వెలుగు:  ఓ రైతు పొలంలో పనులు చేస్తుండగా చిరుత కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. ఎల్లారెడ్డి పేట మండలం రాగట్లపల్లి  గ్రామానికి

Read More

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దే! : ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ డా. ఎన్ వీ శ్రీకాంత్.

తిమ్మాపూర్​, వెలుగు: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేననీ, విద్యార్థులంతా ఆ దిశగా రాణించాలని ఎన్ఐటీ వరంగల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్

Read More