కరీంనగర్

వేములవాడ రాజన్నఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయమే స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకదా

Read More

డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు .. ఫిట్స్ నకిలీ ట్యాబ్లెట్లు సీజ్

ముషీరాబాద్, వెలుగు: సన్​ ఫార్మా లేబుల్​తో అమ్ముతున్న నకిలీ లెవీపిల్ 500 ఎంజీ ట్యాబ్లెట్లను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకు

Read More

పర్యావరణ పరిరక్షణకు సింగరేణి వనమహోత్సవం : సీఎండీ బలరామ్నాయక్

గోదావరిఖని, వెలుగు :  సింగరేణివ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవం నిర్వహిస్తున్నట్టు సీఎండీ ఎన్​. బలరామ్ నాయక్​ తెలిపారు. ఆదివారం గ

Read More

ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో వన మహోత్సవంపై సర్కార్ ఫోకస్‌‌‌‌ .. 1.39 కోటి లక్షలు మొక్కలు నాటడమే లక్ష్యం

 ఉమ్మడి జిల్లాలో సుమారు 1.39 కోటి లక్షలు మొక్కలు నాటడమే లక్ష్యం   నాటిన మొక్కలను సంరక్షించకపోవడంపై సర్కార్​సీరియస్​  ఈసార

Read More

సదరం రీఅసెస్మెంట్లకు ఏండ్లుగా ఎదురుచూపులే..రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌‌లో 6,316 అప్పీళ్లు

డిస్ట్రిక్ట్‌‌ బోర్డులో రిజక్ట్‌‌ కావడంతో స్టేట్‌‌ మెడికల్‌‌ బోర్డుకు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఏండ్లు

Read More

పాప చనిపోయాక ఏమీ తెలీనట్టు ఆసుపత్రికి.. కోరుట్ల చిన్నారి పిన్ని మమత వీడియో బయటకి !

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హత్య కేసులో నిందితురాలిగా భావిస్తున్న ఆ పాప పిన్ని మమత.. పాప చనిపోయిన తర్వాత ఏమీ తెలియనట్లుగా కుటుం

Read More

హితీక్షను చిన్నమ్మ మమతనే చంపేసిందా..? జగిత్యాల జిల్లా కోరుట్లలో.. ఐదేళ్ల బాలిక హత్య కేసులో కొత్త కోణం

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హితీక్ష హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హితీక్షను కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్త

Read More

సిరిసిల్లలో గుండెపోటుతో జర్నలిస్టు మృతి

రాజన్నసిరిసిల్ల,వెలుగు: గుండెపోటుతో జర్నలిస్ట్ గడదాసు ప్రసాద్ (43) చనిపోయాడు. సిరిసిల్ల పట్టణంలో ఓ టీవీ రిపోర్టర్ గా ప్రసాద్ కొంత కాలంగా పని చేస్తున్న

Read More

ప్రభుత్వ పథకాల్లో జర్నలిస్టులను భాగస్వామ్యం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు : జర్నలిస్ట్ లను ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేస్తామని ఐటీశాఖ మంత్రి  శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. శనివారం మంథని ప్రెస్ క్లబ్ కార్

Read More

రేపటి (జూలై 7)నుంచి ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్ షురూ : బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్

బాసర, వెలుగు : బాసర, మహబూబ్​నగర్ లోని ఆర్జీయూకేటీల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభమవుతుండగా.. శనివారం బ

Read More

కరీంనగర్ లో ఫేక్ మెడిసిన్ దందా..ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ డ్రగ్స్ సప్లై

వేణు మెడికల్ ఏజెన్సీపై రెండుసార్లు డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ల దాడి   కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో నకిలీ మందు లు, నిషేధిత మెడికే

Read More

ఆరేండ్లలో రూ.20 వేల కోట్ల అభివృద్ధి..కరీంనగర్ పార్లమెంట్‌ను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా :మంత్రి బండి సంజయ్ కుమార్‌

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్​కుమార్‌ జమ్మికుంట, వెలుగు : కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరేండ్లలో రూ.20

Read More

సిరిసిల్ల నేతన్నలకు చేతి నిండా పని..ఇందిరా మహిళ శక్తి చీరల ఉత్పత్తితో నెలకు రూ. 20 వేల వరకు సంపాదన

 సిరిసిల్లలో 6500 మంది కార్మికులకు ఉపాధి  మూడు షిఫ్టుల్లో పని చేస్తున్న కార్మికులు రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ

Read More