కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు..ఏడుగురు మృతి

కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు..ఏడుగురు మృతి

బెంగళూరులో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కోరమంగళ ఏరియాలో కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టింది ఆడీ కారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో తమిళనాడులోని హోసూరు DMK MLA ప్రకాశ్ కొడుకు కరుణ్ సాగర్, కోడలు బిందు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ కన్ఫర్మ్ చేశారు. ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది. కేసు నమోదు చేసిన అడుగోడి ఏరియా పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.