
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీలోని మలేషియా టౌన్షిప్సమీపంలో ఏర్పాటు చేసిన ‘కష్మీర్జలకన్య ఎగ్జిబిషన్’ను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఫిలిప్పీన్కు చెందిన జలకన్యల ప్రదర్శన చిన్న, పెద్దలందరికీ వినోదాన్ని పంచుతుందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ వినోదం కోసం ప్రత్యేక రైడ్స్, పలు స్టాల్స్ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.