మంత్రి వివేక్ను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్

మంత్రి వివేక్ను కలిసిన కాట  శ్రీనివాస్ గౌడ్

పటాన్​చెరు, వెలుగు: హైదరాబాద్​లోని సచివాలయంలో సోమవారం నియోజక వర్గ అభివృద్ధి అంశాలపై నిర్వహించిన సమీక్షలో పటాన్​చెరు నియోజక వర్గ  కాంగ్రెస్​ ఇన్​చార్జి కాటా శ్రీనివాస్​ గౌడ్​పాల్గొన్నారు . సమావేశంలో ఉమ్మడి మెదక్​ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్​ వెంకటస్వామి, టీజీఐఐసీ చైర్​పర్సన్​ నిర్మాల జగ్గారెడ్డిని కలిశారు. నియోజక వర్గ అభివృద్ధి అంశాలపై చర్చించి తన అభిప్రాయాలను తెలియజేశారు.