తెలంగాణలో పోలీసులు కండువా వేయని టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. భద్రాచలంలో మీటింగ్ పెడితే రూల్స్ అతిక్రమించారని కేసులు పెట్టారని మండిపడ్డారు. పాదయాత్ర చేస్తూ ప్రజల పక్షాల నిలబడి సమస్యలు ఎత్తి చూపుతున్నందుకు కేసులు పెడుతున్నారా అని షర్మిల ప్రశ్నించారు. అసలు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు కేసీఆర్ మీదే కేసులు పెట్టాలని అన్నారు. పోడు భూముల పట్టాలు ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు ముఖ్యమంత్రిని జైలులో పెట్టి లాఠీలతో కొట్టాలని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పిందని, కొత్త జిల్లాలు మండలాల్లో ఖాళీలు కలుపుకుంటే 3లక్షల ఉద్యోగాలు ఉంటాయని వాటన్నింటినీ భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలు ఎత్తిచూపుతున్నందుకే కేసులు
- తెలంగాణం
- April 26, 2022
లేటెస్ట్
- ఆన్లైన్లో కొత్త కస్టమర్లను తీసుకోవద్దు .. కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్
- మావాడి ఫలితాలొచ్చాయి.. మా ఆయన పరీక్షలకు ప్రిపేర్ అయితుండు..!
- వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది
- ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం : సుప్రీంకోర్టు
- కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ | కేసీఆర్ బస్సు యాత్ర | రేవంత్ Vs హరీష్ | గడ్డం వంశీ-పెద్దపల్లి | V6 తీన్మార్
- 12 సీట్లిస్తే సర్కారు మెడలు వంచుతం : కేసీఆర్
- నువ్వు కట్టిన అద్భుతమేందో..కాళేశ్వరం దగ్గర్నే చర్చిద్దాం రా : సీఎం రేవంత్రెడ్డి
- కోహ్లీ కోసం..నేడు ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు