వరంగల్ రింగ్ రోడ్డు కు భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగ్ లో జరిగిన కుడా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఇక వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్ సిద్దమైందన్న ఆయన..త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ ప్రక్రియకు ఆమోదం తెలుపుతారన్నారు. కాగా కొన్ని రాజకీయ శక్తులు, ల్యాండ్ మాఫియా ముఠాలు రైతులను పక్కదోవపట్టించాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ రద్దు చేయడం కొందరికి మింగుడు పడడం లేదని విమర్శించారు. ఇప్పటికే కొన్ని ముఠాలు రైతులను గందరగోళంలో పడేశాయని...కానీ రైతులు ఆందోళన చెందవద్దు అని ఆయన చెప్పుకొచ్చారు.
త్వరలోనే వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్ కు కేసీఆర్ ఆమోదం
- తెలంగాణం
- May 31, 2022
లేటెస్ట్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు