
ఖమ్మం
అశ్వారావుపేటలో లారీలో 46.3 క్వింటాళ్ల గంజాయి సీజ్
అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో క్వింటాళ్ల కొద్ది గంజాయి పట్టుబడింది. శనివారం ఈ కేసు వివరాలను సీఐ కరుణాకర్, ఎస్ఐ యయాతి
Read Moreధాన్యం దించుకునేందుకు మిల్లర్ల కొర్రీలు .. క్వింటాకు 5 కిలోల చొప్పున కట్ చేస్తామని కండీషన్
ఐకేపీ, సొసైటీ సిబ్బంది ద్వారా రైతులపై ఒత్తిళ్లు తప్పని పరిస్థితిలో ఒప్పుకుంటున్న అన్నదాతలు తరుగుకు ఒప్పుకోకుంటే కాంటాలు బంద్ పెడుత
Read More22 మంది మావోయిస్టుల లొంగుబాటు..
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వ
Read Moreసీఎంఆర్ఎఫ్ స్కామ్పై సర్కార్ కొరడా .. 28 హాస్పిటళ్ల పర్మిషన్లు రద్దు.. ట్రీట్మెంట్ చేయకుండానే నకిలీ బిల్లులు
గతేడాది ఆస్పత్రులపై కేసు నమోదు చేసిన సీఐడీ అక్రమాలు నిజమేనని తేలడంతో రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ఇటీవల జీవో అయినా యథావిధిగా నడుస్తున్న ఆస్పత్ర
Read Moreవక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన
నెట్వర్క్, వెలుగు : వక్ఫ్ సవరణ బిల్లు2025 సవరణకు వ్యతిరేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం ముస్లిం నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవ
Read More60 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ .. ఏర్పాట్లు చేస్తున్న విద్యాధికారులు
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : ప్
Read Moreఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు సహించం: మంత్రి పొంగులేటి
తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేసిన బిల్ కలెక్టర్ సస్పెండ్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్
Read Moreశాశ్వత పరిష్కారమే భూభారతి ధ్యేయం : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
ఆళ్లపల్లి, వెలుగు: రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా ప్రభుత్వం భూ భారతిని ప్రారంభించిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. పోర
Read Moreప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ : ఎమ్మెల్యే మట్టా రాగమయి
కల్లూరు, వెలుగు: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోన
Read Moreనెలాఖరులోగా యువ వికాసం వెరిఫికేషన్ పూర్తవ్వాలి : కలెక్టర్ శ్రీజ
ముదిగొండ, వెలుగు: ఈ నెలాఖరులోగా యువ వికాసం అప్లికేషన్ల వెరిఫికేషన్పూర్తవ్వాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. గురువారం ముదిగొండ ఎంపీడీవ
Read Moreవానాకాలం నాటికి కరకట్ట పూర్తవ్వాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, వెలుగు: వానాకాలం నాటికి కరకట్ట పనులు పూర్తవ్వాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజినీర్
Read Moreధరణి పైనే ఎక్కువ ఫిర్యాదులు .. దరఖాస్తులిచ్చిన 112 మంది రైతులు
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన నేలకొండపల్లి మండలం ఖమ్మం ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ ఆధ్వర్యంలో భూభారతిపై అవగాహన సదస్సులు ఖమ్మం/ నేలకొండపల్లి
Read Moreభూ భారతి పై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి : కలెక్టర్ శ్రీజ
ఖమ్మం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ ఖమ్మం టౌన్, వెలుగు : భూ భారతిపై అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని ఖమ్మం ఇన్చార్జి కలెక్టర్ డాక్ట
Read More