ఖమ్మం

గుండాల మండలంలో ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ : అడిషనల్ ఎస్పీనరేందర్

గుండాల,  వెలుగు : కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం మండలంలోని దామరతోగు ఎస్సీ కాలనీలో అడిషనల్ ఎస్పీనరేందర్  దోమతెరల పంపిణీ చేశారు.

Read More

భద్రాచలం టీసీఆర్ అండ్ టీఐ ఆఫీస్ తరలించేందుకు యత్నం!

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ఐటీడీఏలోని టీసీఆర్​అండ్​ టీఐ( ట్రైబల్​ కల్చర్​ రీసెర్చ్​ అండ్​ ట్రైనింగ్​ ఇనిస్టిట్యూషన్​)  ఆఫీస్​ను హైదరాబాద్​

Read More

కరకట్టపై డంపింగ్ యార్డులో మంటలు.. ఫైరింజన్ తో మంటలను ఆర్పిన సిబ్బంది

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పీవో.. కట్టపై చెత్తవేయొద్దని సూచన  భద్రాచలం, వెలుగు :  గోదావరి కరకట్టపై బుధవారం డంపింగ్​ యార్డులో మంటలు చ

Read More

ధర్తీ ఆభా యోజనను సద్వినియోగం చేసుకోవాలి : ఐటీడీఏ పీవో రాహుల్

ఐటీడీఏ పీవో రాహుల్ బూర్గంపహాడ్, వెలుగు : మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లోని కుటుంబాల సౌకర్యార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి  ప్రవ

Read More

డిప్యూటీ సీఎంను కలిసిన మంత్రి వాకిటి శ్రీహరి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్​చార్జి మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్ల

Read More

మంత్రి వివేక్ ను కలిసిన ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి, వెలుగు :  మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి బీఆర్​కే భవన్ లో బుధవారం మ

Read More

కొత్తగూడెం జిల్లాలో ఎక్కడపడితే అక్కడే మెడికల్ వేస్టేజీ..

గవర్నమెట్​తో పాటు ప్రయివేట్​ హాస్పిటళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం ప్రజలు, పశువుల ప్రాణాలకు సంకటంగా మారింది. కొత్తగూడెం పట్టణంలోని జిల్లా గవర్నమెంట్​ హాస్

Read More

ములకలపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసులో .. వన్య ప్రాణులను వేటాడిన ముగ్గురు అరెస్ట్

నాటు తుపాకీ స్వాధీనం.. పరారీలో మరొకరు   ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ వెల్లడి ములకలపల్లి, వెలుగు: వన్య ప్రాణులను వేటాడిన ముగ్గురిని అట

Read More

ఖమ్మం జిల్లాలో పకడ్బందీగా గురుకులాల నిర్వహణ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మంత్రి పొన్నంతో కలిసి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష పలు అభవృద్ధి పనులకు శంకుస్థాపన ఖమ్మం/ ఖమ్మం కార్పొరేషన్/మధిర, వెలుగు: ప్రభుత్వం న

Read More

కాంగ్రెస్ అంటేనే కరెంట్.. విద్యుత్ సబ్సిడీ కోసం రూ.14 వేల కోట్లు.. డిప్యూటీ సీఎం చెప్పిన కరెంటు లెక్కలు..

తెలంగాణలో విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం మొత్తం 13 వేల 992 కోట్ల రూపాయలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క తెలిపారు.  బుధవారం (జూన్

Read More

భద్రాచలం వద్ద కరకట్ట పనులు త్వరగా పూర్తి చేయాలి : మచ్చా వెంకటేశ్వర్లు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే

Read More

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు : చందన్ కుమార్

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ ఖమ్మం టౌన్, వెలుగు :  సన్న బియ్యం బయట అమ్మితే రేషన్ కార్డు రద్దు చేస్తామని, కొన్నవారిపై క్రిమిన

Read More

ఖమ్మం జిల్లా ప్రగతి కొనసాగించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

బదిలీ పై వెళ్తున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్  ఘనంగా వీడ్కోలు  ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం జిల్లా ప్రగతి కొనసాగించాలని, ఇక్కడ ప

Read More