
ఖమ్మం
నో బ్లడ్ తలసేమియా బాధితులకు కష్టాలు .. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 500 మంది బాధితులు
బ్లడ్బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత దాతలు ముందుకు రావాలంటున్న సంస్థలు 18 నుంచి 65 ఏళ్ల వయస్సున్న ఆరోగ్యవంతులెవరైనా రక్తదానం చేయవచ్చు. శర
Read Moreరైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎంపీ వినతి .. హామీ ఇచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి దంసలాపురం దగ్గర గేట్ నెంబర్106 అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఖమ్మం ఎంపీ రఘురాం
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 24న) కలెక్టరేట్లో దిశ మీటింగ్ : కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) కమిటీ మీటింగ్ గురువారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్
Read Moreసగం అప్లికేషన్లు సాదాబైనామావే .. నేలకొండపల్లిలో భూభారతి దరఖాస్తుల తీరిది
ఈనెల 30 వరకు పూర్తికానున్న రెవెన్యూ సదస్సులు ఖమ్మం జిల్లాలో 1,11,449 సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్ ఖమ్మం, వెలుగు: భూ భారతి చట్ట
Read Moreఖమ్మం రైల్వే స్టేషన్ పనులను స్పీడప్ చేయండి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను స్పీడప్చేయాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్టేష
Read Moreబర్త్ సర్టికెట్ల కోసం మీసేవలో అప్లై చేసుకోండి : మున్సిపల్ కమిషనర్ సుజాత
అశ్వారావుపేట, వెలుగు: నూతనంగా అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడిన కారణంగా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు గృహ అనుమతులను
Read Moreఖమ్మం జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం
గుర్రాలపాడులో పట్టుకున్న ఎక్సైజ్ ఆఫీసర్లు 5.880 కిలోల చాక్లెట్లు స్వాధీనం, ఒకరు అరెస్ట్ ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే టాప్!
ఫస్టియర్లో 71.15, సెకండ్ ఇయర్లో 77.68 శాతం పాస్ గతేడాది కంటే మెరుగైన ఫలితాలు ఖమ్మం జిల్లాకు ఫస్టియర్ రిజల్ట్స్లో మూడో స్థానం, సెకండ్
Read Moreచర్లలో ఆదివాసీల ఆందోళన..పోడు భూమిలో బోరు ధ్వంసం చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు
భద్రాచలం,వెలుగు: చర్ల మండలం పులిగుండాల గ్రామంలో పోడు భూమిలో మిడియం లక్ష్మీ అనే రైతు ఏడాది క్రితం ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ బోరును ఫారెస్ట్ ఆఫీసర్లు ధ్
Read Moreకొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో..రూ. 25.50 లక్షల డైనింగ్ హాల్ ప్రారంభం
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని కొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.25.50
Read Moreపాల్వంచ ప్రజల కల నెరవేరుస్తా : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
పాల్వంచ, వెలుగు: రెండున్నర దశాబ్దాలుగా మున్సిపాలిటీ ఎన్నికలకు నోచుకోని పాల్వంచ ప్రజల కల నెరవేరుస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావ
Read Moreతెలంగాణ, ఏపీలో బైక్లు దొంగిలిస్తున్న ఇద్దరు దొంగల అరెస్టు : ఏసీపీ రఘు
పెనుబల్లి, వెలుగు: తెలంగాణ, ఏపీలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను ఖమ్మం జిల్లా విఎం బంజరు పోలీసులు అదుపులోకి
Read Moreభూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం : ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి అన్నారు. ఖమ్మం
Read More