ఖమ్మం

జర్నలిస్టులపై దాడిచేయడం దుర్మార్గం..ఖమ్మంలో జర్నలిస్టు సంఘాలు నిరసన

ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జర్నలిస్టుల ఆందోళన ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : జర్నలిస్టులే లక్ష్యంగా దాడిచేయడం దుర్మార్గచర్య అని, సాక్షి ఎడిటర్

Read More

‘అజోల్లా’తో రైతులకు అధిక లాభాలు : అడిషనల్ కలెక్టర్ విద్యాచందన

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : పశువుల మేత కొరత తీర్చేందుకు అజోల్లా పిట్ లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ విద్యాచందన రైతుల

Read More

ఖమ్మంలో మాజీ ఆర్మీ ఉద్యోగుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్

 ఖమ్మం ఫొటోగ్రాఫర్, వెలుగు : భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో  ఖమ్మం నగరంలోని ఓల్డ్ ఎన్ ఎస్పీ క్యాంప్ లోని పార్క్ లో శుక్రవారం రిట

Read More

మాచినేనిపేటతండాలో అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారని.. పంచాయితీ కార్యాలయానికి తాళం

జూలూరుపాడు, వెలుగు : మండలంలోని  మాచినేనిపేటతండాలో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారని గ్రామ పంచాయితీ కార్యాలయానికి శుక్రవారం గ్రామస్తులు

Read More

భద్రాద్రికొత్తగూడెం పోలీసుల ఎదుట..38 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్‌‌ పార్టీకి చెందిన 38 మంది భద్రాద్రికొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను

Read More

యాతాలకుంట టన్నెల్‌‌ను నాలుగు నెలల్లో పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీతారామ ప్రాజెక్ట్‌‌ ద్వారా ఈ ఏడాదిలోనే ఐదు నియోజకవర్గాలకు సాగునీరు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి సత్తుపల్లి, వెలుగు : సీతారా

Read More

ఒకే ఎన్నికపై ప్రతిపక్షాల విమర్శలు హాస్యాస్పదం..మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కామెంట్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు:  దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే  జీడీపీలో 2 శాతం మేర ఖర్చు తగ్గుతుందని, తద్వారా ప్రజల సంక్షేమానికి ఎక్కువ

Read More

పిడుగు పడి రైతు మృతి..భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఘటన

అశ్వారావుపేట, వెలుగు : పిడుగు పడి ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివర

Read More

రూ.41లక్షల విలువైన గంజాయి పట్టివేత...ముగ్గురు అరెస్ట్.. కారు సీజ్

భద్రాద్రి జిల్లాలో పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్  భద్రాచలం, వెలుగు :  ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జ

Read More

రీ ఓపెన్​ రోజే బుక్స్, యూనిఫాం!.. గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులకు ప్రభుత్వ కానుక

ఉమ్మడి జిల్లాకు చేరుతున్న పుస్తకాలు   మహిళా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న యూనిఫాం జతకు రూ.70 చొప్పున కుట్టుకూలి ఖమ్మం/ భద్రాద్ర

Read More

జాబ్ ఇవ్వడంలేదని విద్యుత్ సబ్ స్టేషన్ కు లాక్..20 గ్రామాలకు నిలిచిపోయిన కరెంట్ సరఫరా

  ఖమ్మం జిల్లా భాగ్యనగర్ తండాలో ఘటన  కారేపల్లి, వెలుగు: జాబ్ ఇవ్వడం లేదని విద్యుత్ సబ్ స్టేషన్ కు తాళం వేసిన ఘటన ఖమ్మం జిల్లాలో

Read More

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మే12 నుంచి వేసవి సెలవులు

ఖమ్మం టౌన్, వెలుగు :  ఎండ తీవ్రత దృష్ట్యా ఛాంబర్ ఆఫ్ కామర్స్, కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈనెల 12 నుంచి వచ్చే నెల 6 వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్

Read More

కామేపల్లిలో వైభవంగా శ్రీగురు హరిహర మహాక్షేత్రం శంకుస్థాపన

కామేపల్లి, వెలుగు  :  కామేపల్లిలో గురువారం శ్రీగురు హరిహర మహాక్షేత్రం (శివాలయం) శంకుస్థాపన వైభవంగా జరిగింది. కాళీ వనాశ్రమ పీఠాధిపతులు చంద్ర

Read More