
ఖమ్మం
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
చండ్రుగొండ, వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం చండ్రుగొండ
Read Moreఏడాదిలో కేంద్రం చేతిలో 357 మంది మావోయిస్టుల హతం..ధ్రువీకరించిన మావోయిస్టు కేంద్ర కమిటీ
..వీరిలో 136 మంది మహిళలే జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపు భద్రాచలం, వెలుగు: ఏడాది కాలంలో దేశంలో వివిధ
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసలు వానలే లేవు !
ఎండుతున్న పత్తి చేలను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు ఆయకట్టు మండలాలకు ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల ఆయకట్టు లేని మండలాల్లో రైతులకు కష్టాలు 
Read Moreసీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ లీకులు
ములకలపల్లి, వెలుగు: మండలంలోని పూసుగూడెం సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపుల ద్వారా ఖమ్మం జిల్లాకు భద్రాద్రి జిల్లా నీళ్లు తరలించే కాల్వ లీక
Read Moreరైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జూలూరుపాడు, వెలుగు: గోదావరి జలాలను జూలూరుపాడు, ఏన్కూర్, మండల రైతులతో పాటు వైరా రిజర్వాయర్కు తరలించి మాట నిలబెట
Read Moreతాలిపేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
భద్రాచలం, వెలుగు: చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి సోమవారం పంట కాల్వలకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నీటిని విడుదల చేశారు. తాలిపేరు జలాలకు ప్రత
Read Moreప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్గించారు
భద్రాచలం,వెలుగు: ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్గించారంటూ పీవో బి.రాహుల్ డాక్టర్లను అభినందించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తొలిసారి లేప్రోస్కోప
Read Moreకోమాలో ఉన్న బాలికకు అండగా నిలిచిన మంత్రి పొంగులేటి
కూసుమంచి, వెలుగు: ఏడాదిగా కూతురు కోమాలో ఉండడంతో చికిత్స చేయించలేక తండ్రి ఆత్మహత్య చేసుకోగా, ఆ కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అండగా నిల
Read Moreరాష్ట్రంలో రూ. 80 కోట్లతో కొత్త నర్సరీలు : సునీత ఎం. భగవత్
రాష్ట్ర అటవీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ సునీత ఎం. భగవత్ సత్తుపల్లి,వెలుగు: రాష్ట్రంలో రూ. 80 కోట్ల నిధులతో కొత్త నర్సరీల ఏర్పాటు , 1,783 హెక్టార
Read Moreఅప్పుడు అడ్డుకోకుండా ఇప్పుడు విమర్శలా? : డిప్యూటీ సీఎం భట్టి
కృష్ణా నదిపై ఏపీ ప్రాజెక్టులకు బీఆర్ఎస్ సహకరించింది: డిప్యూటీ సీఎం భట్టి శ్రీశైలం ఎగువన రోజుకు 11 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు నిర్మిస్
Read Moreతెలంగాణను అన్నపూర్ణగా మార్చాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లాలో భట్టి, పొంగులేటి టూర్ ఖమ్మం/ కూసుమంచి/ ముదిగొండ/ వెలుగు: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల ఆహ
Read More3 కోట్ల రూపాయల విలువైన గంజాయిని.. మంటల్లో కాల్చేసిన పోలీసులు !
ఖమ్మం: భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్లలో పలు కేసుల్లో పట్టుకున్న 664 కేజీల గంజాయిని సోమవారం దహనం చేశారు. కాంట్రా బ్యాండ్ డి
Read Moreపోస్టల్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : తెల్లం వెంకట్రావు
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం, వెలుగు : పోస్టల్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మ
Read More