సారూ.. కారు 16 స్థానాలు గెలిస్తేనే ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. మహబూబాబాద్ పట్టణంలో పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘25 పార్టీల జాతీయ కూటమిలో TJS కూడా ఉంది. సారు.. కారు 16 ఎంపీ స్థానాల లోపే పరిమితం. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడాలంటే 16 సీట్లు సరిపోవు. TJS పోటీ చేయని నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తాం. టీజేఎస్ 165 గ్రామాల్లో 4 వేల మంది రైతులను సర్వే చేసింది. సర్వేలో దాదాపుగా 25 శాతం మంది రైతులకు రైతు బంధు పథకం అమలు కాలేదు. కౌలు రైతుల హక్కులు గుర్తించడమే కాకుండా… పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. పొడు భూముల సమస్యను పరిష్కరించాలి‘ అని అన్నారు.
16 సీట్లతోనే ఢిల్లీలో ప్రభుత్వమా?: కోదండరాం
- తెలంగాణం
- March 28, 2019
లేటెస్ట్
- విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం
- అవసరమైతే..రెండో దశ పంపింగ్ కు సిద్ధం
- కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..
- 9, 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే
- కన్నడ స్టార్తో.. కియారా అద్వానీ
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ