పర్యావరణంపై అవగాహన కల్పించడమే లక్ష్యం
కోరుట్ల రూరల్, వెలుగు: పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఆకుల పవన్ బైక్పై లఢక్యాత్ర చేపట్టాడు. 6,600 కిలోమీటర్ల ప్రయాణంలో భాగంగా బుధవారం కోరుట్ల నుంచి బయలుదేరి వెళ్లాడు. పవన్గతంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను బైక్పై చుట్టి వచ్చాడు. తన జర్నీలో ప్రకృతి అందాలను కెమెరాలో బంధించి యూట్యూబ్చానెల్లో పెట్టి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నాడు.