హాలియా, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నది జలవివాదం అధ్యయనంలో భాగంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డ్ కమిటీ బుధవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ డ్యాం, గ్యాలరీలు, క్రస్ట్ గేట్లు, కుడి, ఎడమ కాలువలతో పాటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పరిశీలించారు. కమిటీ పర్యటన అనంతరం ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను కృష్ణా రివర్బోర్డుకు అందించనుంది. సందర్శించిన వారిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తా, ఎస్ఈ అశోక్ కుమార్, ఈఈలు శివప్రసాద్, రాఘవేంద్రరావు, సాగర్ డ్యామ్ ఈఈ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డ్ కమిటీ
- తెలంగాణం
- February 9, 2023
లేటెస్ట్
- ఈవీఎంల కమిషనింగ్లో తప్పిదాలు జరగొద్దు : వీపీ గౌతమ్
- ఈవీఎం ర్యాండమైజేషన్లో పొరపాట్లు జరగవద్దు
- అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి
- బీసీలు ఎదిగితే ఓర్వలేని డీకే అరుణను ఓడించండి : చల్లా వంశీచంద్ రెడ్డి
- కామారెడ్డి – బీదర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయిస్తా : మదన్మోహన్రావు
- నిప్పుతో గేమ్స్ ఆడుతున్న కాంగ్రెస్: రాజ్నాథ్ సింగ్
- కరెంట్ బిల్ ఎక్కువచ్చిందని వృద్ధ దంపతులపై దాడి
- ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి : గోపాల్ జి. తివారీ
- Kannappa: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా?
- కామారెడ్డిలో రెండో రోజు కొనసాగిన హోం ఓటింగ్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..