కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ప్రధాని మోడీకి ట్వీట్ చేసిన కేటీఆర్. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ చాలా సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.అంతేగాకుండా ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టులను గుర్తించారన్నారు. ఈ నెల 6 న జరగనున్న హైపవర్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ లో తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలనే వినతులను పరిగణలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు.
Humble appeal to Hon’ble PM @narendramodi Ji
— KTR (@KTRTRS) December 3, 2021
Hon’ble Telangana CM KCR Ji had appealed to you several times to grant national project status to either #KaleshwaramProject Or #PalamuruLiftIrrigation project
While Polavaram in AP & Upper Bhadra in Karnataka are being recognised as pic.twitter.com/HZVoZnKyj4
చేసి