ప్రధాని మోడీకి ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

ప్రధాని మోడీకి  ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు  ప్రధాని మోడీకి  ట్వీట్ చేసిన కేటీఆర్.  కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్  చాలా సార్లు విజ్ఞప్తి చేసినా  పట్టించుకోలేదన్నారు.అంతేగాకుండా ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టులను గుర్తించారన్నారు. ఈ నెల 6 న జరగనున్న హైపవర్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ లో తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలనే వినతులను పరిగణలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు.

చేసి