లేటెస్ట్

కాలినడకన వెళ్లే వారి భద్రతకు..రూల్స్ చేయండి..అన్ని రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ఎంవీఐ యాక్ట్ ప్రకారం నిబంధనలు.. ఆరు నెలలు గడువు     న్యూఢిల్లీ, వెలుగు: రోడ్ల వెంబడి కాలినడన వెళ్లే వారి భద్రత, ఫుట్ పాత్ లు, రోడ్డు

Read More

బాలగోపాల్ యాదిలో.. ప్రజాస్వామిక విలువలపై చర్చ

ఆయా సందర్భాలలో చాలామంది మేధావులు  బాలగోపాల్ ఉంటే ఏమనేవాడో అని ఆలోచిస్తున్నారు అంటే బాలగోపాల్ అవసరత ఇంకా ఈ దశలో ఉన్నదనే వాస్తవాన్ని తెలుపుతున్నది.

Read More

బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ముకు .. మమతా బెనర్జీ పరామర్శ

కోల్ కతా: సిలిగురిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం (అక్టోబర్ 07) పరామర్శించార

Read More

ఆయుధానికి రెండు వైపులా పదునే ! ముగింపు దశలో సాయుధ పోరు?

యాభై ఏళ్లకు పైగా దేశంలో కొనసాగుతున్న కమ్యూనిస్టు విప్లవోద్యమ సాయుధ పోరాటానికి మరో ముగింపు చాలా దగ్గరలోనే ఉన్నట్లు నేటి పరిస్థితులు చెబుతున్నాయి.  

Read More

హరిత ఇంధనం అనివార్యం! సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏమున్నాయి?

తెలంగాణ  రాష్ట్రం విద్యుత్  ఉత్పత్తికి  ప్రధానంగా థర్మల్,  హైడల్  కేంద్రాలపై  ప్రస్తుతం ఆధారపడుతున్నది.  సోలార్ ఇంధ

Read More

నిజాం ద్రోహి కాదు, ప్రజాహితుడు!

నిజాం పాలన అంటే కేవలం దౌర్జన్యం, మత ఘర్షణలు మాత్రమే ఉన్నాయని, ఆయన ప్రజలకు ద్రోహిగా, క్రూరమైన పాలకుడిగా ఉన్నాడని చిత్రీకరించి ప్రజలను రెచ్చగొట్టే ప్రచా

Read More

సిగాచీ బాధితులకు పరిహారం చెల్లించండి : సీఐటీయూ

సీఐటీయూ డిమాండ్​ హైదరాబాద్, వెలుగు: సిగాచీ పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం  ప్రకటించిన కోటి పరిహారం ఇంత వరకు అందలేదని సీఐటీయూ డిమాండ

Read More

ఐపీఎస్‌‌ ఆఫీసర్ సూసైడ్.. హర్యానా పోలీస్ శిక్షణ కేంద్రం ఐజీగా ఇటీవలే బదిలీ

చండీగఢ్: హర్యానా కేడర్‌‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వై.పురాన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఆయన చండీగఢ్‌‌ సెక్టార్ 1

Read More

గ్రూప్-1 నియామకాలపై ..సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి : ఎమ్మెల్సీ కవిత

   ఎమ్మెల్సీ కవిత డిమాండ్ హైదరాబాద్​, వెలుగు: గ్రూప్–1 నియామకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలని తెలం

Read More

అనుమానాస్పదంగా గురుకుల విద్యార్థి మృతి.. హుస్నాబాద్ జిల్లెలగడ్డ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఘటన

హుస్నాబాద్,వెలుగు: అనుమానాస్పదంగా గురుకుల విద్యార్థి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

Read More

రేపు (అక్టోబర్9) బస్ చార్జీలపై బీఆర్ఎస్ నిరసనలు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీ బస్​అంటూనే పురుషులకు మాత్రం బస్​చార్జీలను పెంచేశారని బీఆర్ఎస్

Read More

బనకచర్ల డీపీఆర్కు ఏపీ నోటిఫికేషన్?

ప్రాజెక్ట్ అసాధ్యమని సీడబ్ల్యూసీ, ఎన్​డబ్ల్యూడీఏ చెప్పినా వినట్లే మొండిగా ముందుకెళ్తున్న ఏపీ రూ.9.2 కోట్లతో డీపీఆర్ రెడీ చేసేలా నోటిఫికేషన్​

Read More

మళ్లీ తెరుచుకున్న సాగర్‌‌ గేట్లు..ఎగువ నుంచి 1.81 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో

హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌ ఇన్‌‌ఫ్లో పెరగడంతో నాగార్జునసాగర్‌‌ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. సాగర

Read More