
లేటెస్ట్
ఇల్లు ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతం..ఖమ్మం జిల్లాలో భాగ్యనగర్ తండా మహిళల ఆందోళన
కారేపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకి చెందిన కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాతో ఆదివారం నిరసన తెలి
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టులో టెక్నికల్ లోపాలుంటే తప్పేంటి.? : పొన్నాల లక్ష్మయ్య
కావాలని ప్రాజెక్టులు కొట్టుకుపోయేలా డిజైన్ చేస్తారా రూ.600 కోట్ల నష్టానికి.. లక్ష కోట్లు తిన్నాడని ప్రచారమేంటి బీఆర్ఎస్ నే
Read Moreసీఎంవో ప్రక్షాళన .. పనితీరు మారని ఆఫీసర్ల బదిలీ
ఇటీవల ఒకేసారి ముగ్గురు సెక్రటరీల ట్రాన్స్ఫర్ త్వరలోనే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా..! హైదరాబాద్, వెలుగు: పరిపాలనలో రాష్ట్ర సర్కార్
Read Moreఎస్సీ గురుకుల స్టూడెంట్లకు సమ్మర్ క్యాంపులు
238 స్కూళ్ల నుంచి 1,176 మందికి ట్రైనింగ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్లకు సమ్
Read Moreగుడ్ న్యూస్: హైదరాబాద్ లో స్టూడెంట్ల కోసం 100 కొత్త బస్సులు.. జూన్ నుంచి అందుబాటులోకి తేనున్న ఆర్టీసీ..
వచ్చే నెల నుంచే అందుబాటులోకి తేనున్న ఆర్టీసీ ఎక్కడెక్కడ అవసరమో చెప్పాలని విద్యాసంస్థలకు లెటర్లు హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలో వచ్చ
Read Moreమెదక్ జిల్లాలో యాక్సిడెంట్లలో ఇద్దరు మృతి
హార్వెస్టర్ తగిలి బాలుడు.. మెదక్ (చేగుంట), వెలుగు: మేనమామ పెండ్లికొచ్చిన బాలుడు హార్వెస్టర్ కింద పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగ
Read Moreపంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : వివేక్ వెంకటస్వామి
వారం రోజుల్లో పరిహారం అందేలా చూస్తం భీమారంలో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించినచెన్నూరు ఎమ్మెల్యే చెన్నూరులో 6.55 కోట్లతో చేపట్టనున్న అభివ
Read Moreఇవాళ్టి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..1200 గ్రామాల్లో 200 మంది సైంటిస్టుల పర్యటన
హైదరాబాద్, వెలుగు: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిప
Read Moreగ్రేటర్ హైదరాబాద్లో నీట్ ప్రశాంతం
హైదరాబాద్సిటీ వెలుగు : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-పరీక్ష గ్రేటర్ పరిధిలో ఆదివారం ప్రశాంత
Read Moreజీడిమెట్లలో ఇష్టం లేని పెండ్లి చేశారని యువతి ఆత్మహత్య
జీడిమెట్ల, వెలుగు: కుటుంబసభ్యులు ఇష్టం లేని పెండ్లి చేశారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్
Read Moreపోస్టల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఐక్యంగా ఉండాలి : కె.రాములు
ముషీరాబాద్, వెలుగు: పోస్టల్ శాఖలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యు
Read Moreమేడ్చల్ జిల్లాలో వృద్ధ దంపతుల దారుణ హత్య
కర్రతో కొట్టి చంపి.. గోల్డ్, డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు అల్వాల్ పరిధి సూర్యనగర్ లో ఘటన అల్వాల్, వెలుగు: మేడ్చల్ జిల
Read Moreకష్టపడి పని చేసిన వారికే పార్టీ పదవులు..టీపీసీసీ పరిశీలకుడు జంగా రాఘవరెడ్డి
బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండా పట్టుకుని పనిచేసిన వారికే సంస్థాగతంగా పదవులు వస్తాయని టీపీసీసీ పరిశీలకుడు, రాష్ట్ర క
Read More