లేటెస్ట్

ఆదిలాబాద్‎లో గోదావరి ఉగ్రరూపం.. 40 ఏళ్లలో ఎన్నడూ చూడని వరద..!

బాసర వద్ద  గోదావరి ఉగ్రరూపం మునిగిన పుష్కరఘాట్లు, జలమయమైన ఆలయ పరిసరాలు 40 ఏండ్ల తర్వాత బాసర ఆలయ సమీపంలోకి చేరుకున్న వరద వేల ఎకరాల్లో మున

Read More

ఇవాళ్టి (ఆగస్ట్ 30) నుంచి అసెంబ్లీ స్టార్ట్.. సభ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్

కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం తొలిరోజు మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం  మూడు లేదా నాలుగు రోజులు

Read More

అయ్యో.. రైతన్నకు ఎంత గోస.. 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు.. 4 వేల కోట్ల నష్టం

 భారీ వర్షాలు, వరదలతో 4 వేల కోట్ల నష్టం 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు భారీ వర్షాలు, వరదలతో 4 వేల కోట్ల నష్టం ప్రాథమికంగా అంచ

Read More

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మూడేళ్ల చిన్నారి.. వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

పాపం మూడేళ్ల చిన్నారి.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. తన వాళ్లు ఎవరైనా కనిపిస్తారేమోనని ఆ పాప చూసిన చూపులు అక్కడున్న వా

Read More

పెద్దపల్లి జిల్లాలో ఆకట్టుకుంటున్న కరెన్సీ గణపతి.. 9,99,999 నోట్లతో అలంకరించిన నిర్వాహకులు

వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని వివిధ రూపాలలో తయారు చేసి అలంకరిస్తుంటారు భక్తులు. పెద్దపల్లి జిల్లాలో కరెన్సీ నోట్లతో అలంకరించిన గణనాధుడు భక్తులను ఆ

Read More

భారత్లో పుతిన్ పర్యటన..ముహూర్తం ఫిక్స్!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. రష్యా చమురు కొనుగోలు, అమెరికా భారత్ పై విధించిన సుంకాలు, భారత్, రష్యా మధ్య సంబంధాల బలోపే

Read More

మహిళా AEO కు వేధింపులు.. అగ్రికల్చర్ ఆఫీసర్ను సస్పెండ్ చేసిన కలెక్టర్

మహిళా విస్తరణ అధికారి (AEO) ని వేధింపులకు గురిచేసిన అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెండ్ చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. తుంగతుర్తి మండల వ్యవసాయ అ

Read More

Delhi rains: ఢిల్లీలో వానబీభత్సం..పట్పర్ గంజ్ హైవే నిండా నీళ్లే..ఈత కొట్టి నిరసన తెలిపిన యువకులు

దేశ రాజధాని ఢిల్లీలో వానలు బీభత్సం సృష్టించాయి. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు నెలలో ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఢిల్లీలోని వీధులన్నీ జలమయ

Read More

శ్రీశైలం నుంచి 738 కి.మీ. ప్రయాణించి.. కుప్పం చేరిన కృష్ణా జలాలు.. సీఎం చంద్రబాబు జలహారతి

సీమ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. కరువు సీమ కాదు.. ఇక నుంచి ధాన్య రాశులను పండించే రతనాల సీమ అని చెప్పుకునే సమయం ఆసన్నమైంది. కృష్ణా జలాలు కుప్పం చేరట

Read More

విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని అన్ని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనసరి చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశి

Read More

మూసీలో జారిపడ్డ యువకుడు..చెట్టును పట్టుకుని సహాయం కోసం ఆర్తనాదాలు..రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నల్గొండ జిల్లాలో కూడా వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. యదాద్రి భు

Read More