
లేటెస్ట్
మట్టి స్నానంతో ఎన్నో ప్రయోజనాలు
నిజామాబాద్ జిల్లా : మట్టి స్నానంతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు యోగారత్న ప్రభాకర్. నిజామాబాద్ జిల్లా అలీసాగర్ లో యోగ సాధకులతో కలిసి ఆయన మట్టి స్నానం చే
Read Moreఈతకు వెళ్లి చెరువులో ఇద్దరు విద్యార్థులు మృతి
వరంగల్ రూరల్ జిల్లా: హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కపులకనపర్తి గ్రామంలోని ఊర చెరువులోకి నలుగురు విద్యార్థులు ఈ
Read Moreమందు బాబులకు షాక్: 18 రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రెండ్రోజుల పాటు, ఫలితాల రోజు మద్యం నిలిపేయడం సాధారణమే కానీ,
Read Moreమైనర్ బాలికపై దాడి.. దంపతుల అరెస్ట్
డబ్బులు దొంగతనం చేసిందనే ఆరోపణలతో ఇంట్లో పనిచేసే మైనర్ బాలికపై విచక్షణా రహితంగా దాడి చేశారు ఇండియన్ బ్యాంక్ లో పనిచేసే దంపతులు. దొంగతనం చేసిన డబ్బుతో
Read Moreఆ ఊరిలో హోలీ వెరైటీగా జరుపుకుంటారు
ఆ ఊరిలో హోలీ వెరైటీగా జరుపుకుంటారు. దేశమంతటా అందరూ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటే…ఆ గ్రామస్తులు మాత్రం హోలీ తర్వాత రోజు ముక్కూ ముఖం పగిలేలా కొట్టుక
Read Moreకరోనా ఎఫెక్ట్: రూ.25కే కిలో చికెన్
కరోనా ఎఫెక్ట్ పౌల్ట్రీ ఫామ్స్ పై పడటంతో నల్గొండలో ఓ వ్యాపారి వెరైటీ నిర్ణయం తీసుకున్నారు. వంద రూపాయలకే రెండు కోళ్లను అమ్ముతున్నాడు. కరోనా వైరస్ తో ఇప
Read Moreహైదరాబాద్ లో కలకలం : లిఫ్ట్ ఇచ్చి యువతిని రేప్ చేసిన క్యాబ్ డ్రైవర్
హైదరాబాద్ లో దారుణం జరిగింది. క్యాబ్ లో లిఫ్ట్ ఇస్తానంటూ క్యాబ్ డ్రైవర్ యువతిని రేప్ చేశాడు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా చందన వెల్లికి చెందిన క్యాబ్ డ
Read Moreహోళిక బదులు కరోనా దహనం
హోళీ పండుగ సందర్భంగా హోళిక దహనం చేయడం సంప్రదాయం. కానీ, ముంబైలో సోమవారం వెరైటీగా కరోనా దహనం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ బెడద వదిలిపోవాలని దేవుడిని ప్
Read Moreకరోనా ఎఫెక్ట్.. 70 వేల మంది ఖైదీలు విడుదల
కరోనా దెబ్బకు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,500మంది చనిపోగా ఇరాన్ దేశంలో 237మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 7,640మందికి వైరస్ సోకడంతో హాస్పిటల్ లో చికిత
Read Moreహైదరాబాద్ పేషెంట్ కు తగ్గిన కరోనా వైరస్
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ కు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహీంద్ర హిల్స్ కు చెందిన ఓ యువకుడు బెంగళూరులో స
Read Moreబెంగళూరులో తొలి కరోనా కేసు: రేపటి నుంచి స్కూళ్ల మూసివేత
కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరు సిటీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు ఆ రాష్ట్ర మంత్రి కె.సుధాకర్ సోమవారం
Read More