లేటెస్ట్
భారత్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి
జెనీవా: భారత్లో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని డబ్లూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీగా పాజి
Read Moreఆస్పత్రిలో ఉరేసుకున్న కరోనా పేషంట్
కరోనా నుంచి కోలుకోలేక కొంతమంది చనిపోతే.. కరోనాకు భయపడి ఆత్మహత్య చేసుకొని మరికొంతమంది చనిపోతున్నారు. తాజాగా అటువంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. హవేరిలోని
Read Moreకరోనా రెండో ఏడాది మరింత డేంజర్
జెనీవా: కరోనా తొలి ఏడాది కంటే రెండో సంవత్సరం మరింత ప్రమాదకరంగా ఉండనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అ
Read Moreముంచుకొస్తున్న తౌక్టే తుఫాన్.. 5 రాష్ట్రాలకు ముప్పు
చెన్నై: తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. తౌక్టేగా పిలుస్తున్న ఈ తుఫాన్.. మరో 12 గంటల్లో ప్రమాదకరంగా మారొచ్చునని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ మంగళవ
Read Moreరాష్ట్రంలో రెండు రోజులు వ్యాక్సినేషన్ బంద్
రాష్ట్రంలో ప్రజలు ఒకపక్క వ్యాక్సిన్ దొరకక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క వ్యాక్సినేషన్ను ఆపేస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాంతో వ్యాక్సిన్
Read Moreఅక్షయ తృతీయ అయినా గోల్డ్ కొనలే..
న్యూఢిల్లీ: చాలా రాష్ట్రాలలో లాక్డౌన్లు ఉండటంతో ఈ ఏడాది అక్షయ తృతీయకి కూడా బంగారం, జ్యుయెలరీ అమ్మకాలు లేక షాపులు వెలవెలపోయాయి. దాదాపు రూ. 10 వేల కోట్
Read More24 గంటల్లో 3.26 లక్షల కేసులు..3890 మరణాలు
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 26 వేల 98 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితు
Read Moreఒకరి మృతదేహానికి బదులు మరో డెడ్ బాడీ
కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అసలే తమ వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్న కుటుంబసభ్యులకు ఆస్పత్రి సిబ్బంది మరింత బాధను పెంచారు. తమ వ్యక్తి
Read Moreహోమ్ కేర్ సర్వీస్ కు మస్తు డిమాండ్
“ మాదాపూర్ లోని గేటెడ్ కమ్యూనిటికీ చెందిన వృద్ధ దంపతులు కరోనా బారినపడ్డారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో హాస్పిటల్కు వెళ్లడం ఇబ్బందిగా మారింది. సీనియ
Read Moreయూఏఎన్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు
న్యూఢిల్లీ:చాలా మంది ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో మార్పులు చేర్పుల కోసం, బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూనిక్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) తీసుకుంటారు కానీ, తరువాత
Read Moreశాండ్ విచ్ బ్యాటరీ.. వెహికల్ లైఫ్ పెంచుతది
ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ మొదలు ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్లోనూ లిథియం అయాన్ బ్యాటరీలు ఉండడం చాలా కామన్. ఎలక్ట్రిక్ చార్జ్ స్టోర్ చేసుకుని తర్
Read Moreముస్లింలు ఇక ప్రాంతీయ పార్టీల వైపేనా?
ఒకప్పుడు బీజేపీయేతర జాతీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ ముస్లిం రాజకీయాలకు ప్రధాన వేదికగా ఉండేవి. ఒకవిధంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముస్లిం ల
Read More












