లేటెస్ట్

కొవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ మంచిదే

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు కొవిషీల్డ్ తొలి, రెం

Read More

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్ర‌వారం హైదరాబాద్ లో

Read More

కేసీఆర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు

ఆంధ్రప్రదేశ్ అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటోందంటూ బీజేపీ మహిళా నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం ఏపీ నుంచి హై

Read More

వాషింగ్‌మెషిన్‌లో రూ. 145 కోట్ల లాటరీ టికెట్

చెయిదాకా వచ్చింది.. నోటి దాకా రాకపోవడమంటే ఇదే మరి. ఒక మహిళ లాటరీ టికెట్ కొని పాకెట్‌లో మరిచిపోయి.. ఉతకడానికి వేసింది. ఇంకేముంది ఆ లాటరీ టికెట్ కా

Read More

హైద‌రాబాద్ లో ప‌లుచోట్ల వ‌ర్షం

 హైద‌రాబాద్‌ లో శుక్ర‌వారం ప‌లుచోట్ల వర్షం కురుస్తుంది. మ‌ధ్యాహ్నం వేడిగా ఉన్న వాతావ‌ర‌ణం సాయంత్రం చ‌ల్ల&

Read More

కరోనా బాధితులకోసం భారీగా విరాళాలు

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ఎంతో మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు. మరెంతో మంది ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ

Read More

ఫ్రీ ఇన్సూరెన్స్.. ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: యూజర్లను తమ వైపు తిప్పుకోవడానికి టెలికాం కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ కూడా ఓ బంపర్ ఆఫర్ ను ప్

Read More

ఆక్సిజన్ కొరతతో గోవాలో 4రోజుల్లో 74 మంది మృతి

గోవా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా భారీ సంఖ్యలో కరోనా బాధితులు చనిపోతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 74 మంది రోగులు కొవిడం ఆసుప్రతు

Read More

చెట్టు మీద ఐసోలేషన్.. భోజనం, నిద్ర అక్కడే..

తనకు సోకిన కరోనావైరస్ తన ఇంట్లోవాళ్లకు కూడా సోకుతుందేమోనని భావించిన ఓ వ్యక్తి తన కోసం విచిత్రమైన షెల్టర్ ఏర్పాటుచేసుకున్నాడు. ఏకంగా చెట్టు కొమ్మల మధ్య

Read More

అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్ కు హక్కు  లేదు

హైద‌రాబాద్- అంబులెన్సుల నిలిపివేత‌పై తెలంగాణ ప్ర‌భుత్వంపై సీరియ‌స్ అయ్యింది హైకోర్ట్. శుక్ర‌వారం తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన

Read More

కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం

కరోనా అనే కన్పించని  శత్రువుతో మనమందరం పోరాతున్నామన్నారు ప్రధాని మోడీ. వైరస్ తో ప్రజలు పడుతున్న బాధలు, ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఎప

Read More

రెమిడిసివిర్ దొరకట్లే.. బీజేపీ నేతలు స్పందించరా?

గాంధీ భవన్: కరోనా సెకండ్ వేవ్ రూపంలో మరోమారు విరుచుకుపడటం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సునామీ తీరులో అటాక్ కావడంతో చాలా మంది

Read More

కరోనాపై పోరులో మీ సాయం కావాలి: రకుల్ ప్రీత్ సింగ్

ముంబై: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ దెబ్బకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో మహమ్మారి పై పోరాడేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్క

Read More