లేటెస్ట్

కరోనాతో ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

వరంగల్ జిల్లా ఎంజీఎం ల్యాబ్ టెక్నీషియన్ రవిశంకర్ కరోన తో ఎంజీఎం లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్ అర్బన్ కు చెందిన రవిశంకర్..ఎంజీఎం లో ల్యాబ్ టె

Read More

ప‌రిగిలో దొంగ‌ల బీభ‌త్సం.. భారీగా బంగారం, వెండీ స్వాధీనం

వికారాబాద్ జిల్లా : ప‌రిగి మండ‌లంలో వ‌రుస చోరీల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల‌ను ప‌రిగి పోలీసులు ప‌ట్టుకున్నారు

Read More

నదుల్లో ప్రవహిస్తున్న శవాలు కనిపించట్లేదా?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్లే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ర

Read More

డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఆరోగ్య భద్రత అందించాలి

కరీంనగర్ : కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న డాక్ట‌ర్ల‌కు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షు

Read More

యూకే నుంచి భారత్ కు  మరో 1200 ఆక్సిజన్ సిలిండర్లు

భారత్ లో కరోనా సెకండ్ వేవ్  విజృంభిస్తోంది. దీంతో ఇండియాకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. అందులో భాగంగా బ్రిటన్‌ పంపిన మరో 12

Read More

వ్యాక్సిన్లు, మెడిసిన్లతో పాటు మోడీ కన్పించకుండా పోయారు

ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మెడిసిన్లతో సహా ఆయన కనిపించకుండా పోయారన్నారు. అయితే.. సెంట్ర

Read More

యువకుడిని లారీతో వెంటాడి చంపేశారు

రంగారెడ్డి జిల్లా: యువ‌కుడిపై కక్ష‌తో లారీతో వెంటాడి వేటాడి దారుణంగా చంపేసిన ఘ‌ట‌న గురువారం రంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. పా

Read More

ప్రతిష్ట పెంచుకోవడమే ముఖ్యమా?.. కేంద్రంపై ప్రముఖ నటుడి విమర్శలు

ముంబై: కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ మద్దతుగా నిలిచే బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈసారి విమర్శలకు దిగారు. మోడీ సర్కార్ తన ప్రతిష్టను పెంచుకోవడం

Read More

ఆక్సిజన్ అవసరం తగ్గింది..వేరే రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీలో కరోనా వ్యాప్తి కేసులు ఎక్కువ కావడంతో ఆక్సిజన్ ఎక్కువ అవసరం అయ్యింది. అయితే అక్కడ కొద్ది రోజులుగా కేసుల నమోదు తక్కువ కావడంతో.. ఆక్సిజన్ అవసరాల

Read More

టీకాలను కలిపి తీసుకుంటే చాలా ప్రమాదం

న్యూ ఢిల్లీ: టీకా తీసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొరపాటున రెండు వ్యాక్సిన్ లను కలిపి తీసుకుంటే ప్రమాదం తప్పదని హెచ

Read More

క‌రీంన‌గ‌ర్ లో రెమ్‌డెసివిర్ బ్లాక్ దందా.. న‌లుగురి అరెస్ట్

కరీంనగర్: బ్లాక్ లో రెమిడిసివర్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న నలుగురుని క‌రీంన‌గ‌ర్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ లోని కిసాన్ నగర్, ప

Read More

రేపు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు

న్యూఢిల్లీ: దేశంలోని రైతుల ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు గురువారం జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి రూ.

Read More

టీఎన్ఆర్ ఫ్యామిలీ కోసం ఫండ్ రైజింగ్

పది లక్షల సాయం ప్రకటించిన ఐడ్రీమ్ చైర్మన్ వాసుదేవ రెడ్డి మరింత చేయూత కోసం ఫండ్ రైజింగ్ ఏర్పాటు కరోనా బారినపడి చనిపోయిన iDream Media జర్నలిస్

Read More