లేటెస్ట్
కేసీఆర్ తీరు దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుంది
హైదరాబాద్- కరోనా విషయంలో దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు సీఎం కేసీఆర్ హ్యవహారిస
Read Moreనిజామాబాద్ లో ప్రహారీ గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి
నిజామాబాద్ నగరం లోని ఎల్లమ్మ గుట్ట శివారులో విషాదం జరిగింది.మున్సిపల్ డ్రైనేజ్ మరమ్మతులు చేస్తుండగా ప్రహారీ గోడ కూలింది. అదే సమయంలో విద్యుత్ తీగలు తెగ
Read Moreలాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధింపు రాష్ట్రాల ఇష్టం
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ఫ్యూ లక్డౌన్ కంటెయిన్ మెంట్ జో
Read Moreకోఠీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ - కోఠిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హనుమాన్ టేక్డిలోని నకోడా కాంప్లెక్స్
Read More"ఓం నమ: శివాయ" అంటూ భారత్ కోసం ఇజ్రాయేలీయుల ప్రార్థనలు
జెరూసలెం: కరోనాతో అల్లల్లాడుతున్న భారత్ కోసం ఇజ్రాయెల్ వాసులు ప్రార్థనలు చేశారు. వైరస్ బారి నుంచి ఇండియా త్వరగా కోలుకోవాలని కోరుతూ ఓం నమ: శివాయ అంటూ న
Read Moreబార్డర్ దగ్గర ఏపీ అంబులెన్స్ లను అడ్డుకుంటున్న పోలీసులు
తెలంగాణ బార్డర్ వద్ద పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను వెనక్కి పంపిస్తున్నారు. కోవిడ్ పేషెంట్లకు తెల
Read Moreటీమిండియాను చూసి ప్రత్యర్థులు జడుసుకుంటున్నారు
న్యూఢిల్లీ: టీమిండియాను చూసి మిగతా జట్లు భయపడుతున్నాయని పేసర్ మహ్మద్ షమి అన్నాడు. ఈమధ్య కాలంలో మన బౌలింగ్ దళం బలోపేతంగా మారిందని చెప్పాడు. దీంతో భారత్
Read Moreకుటుంబాల్లో కరోనా కల్లోలం
బూర్గంపహాడ్, వెలుగు: కరోనా సోకిన తండ్రికి సేవలు చేసి.. ధైర్యం చెప్పిన కొడుకు చివరకు వైరస్తో మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ
Read Moreలెఫ్టిస్టులూ ఇంకెంతగా దిగజారుతారు?
ముంబై: ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ రీసెంట్గా బ్లడ్ డొనేట్ చేశాడు. అలాగే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దానం చేశాడు. దీనికి
Read Moreట్యాక్స్ వేయకుంటే ధరలను నియంత్రించలేం
వ్యాక్సిన్లు,మందులు, ఆక్సిజన్ ధరలను అదుపులో ఉంచేందుకే జీఎస్టీ విధిస్తున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా వ్యాక్సిన్లు
Read Moreభారత్ కరోనా నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం
వాషింగ్టన్: కరోనా బారి నుంచి భారత్ బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని అమెరికా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు.
Read Moreకరోనాతో కొడుకు.. తట్టుకోలేక పేరెంట్స్ మృతి
జవహర్ నగర్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగుడలో చోటు చే
Read More












