లేటెస్ట్
కరోనా టైమ్ లో ఐపీఎల్.. BCCI వెయ్యి కోట్లు ఇవ్వాల్సిందే
ముంబై: ఆక్సిజన్ సరఫరా, వైద్య పరికరాల కొరకు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరుతూ BCCI బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. వందన షా అనే లాయర్ ఈ పిల్ దాఖలు చేయగా.
Read Moreకోవిడ్ డ్యూటీలో ఎంబీబీఎస్ విద్యార్థులు.. రోజుకు రూ.100 ఇన్సెంటివ్
దేశంలో కరోనాతీవ్రత అధికమైంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కేసులు
Read Moreఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామన్నారు
భాకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి వేటుపడిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. భవిష్యత్ నిర్ణయం గురించి తన సొంత జిల్లాలోని నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్త
Read Moreబీజేపీ తిరగబడితే తృణమూల్ పరిస్థితి ఏంటి ?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్: బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి దుర్మ
Read Moreకంగనాకు వెల్కమ్ చెప్పిన ‘కూ’ యాప్
ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అకౌంట్ను ట్విట్టర్ శాశ్వతంగా నిలిపివేసింది. రూల్స్ ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్ తెలిపింద
Read Moreగులాబీ జెండాకు ఓనర్లెవరో ప్రజలే తేల్చాలి
గులాబీ జెండాకు ఓనర్లు మీరా? మేమా? అనేది ప్రజలే తేలుస్తారు కొప్పుల ఈశ్వర్, గుంగుల కమలాకర్కు ఈటల గురించి మాట్లాడే అర్హత లేదు ఈటలతో పాటు సీఎ
Read Moreఆక్సిజన్ అందించకపోవడం మారణకాండతో సమానం
అలహాబాద్: ఆక్సిజన్ సప్లయ్ లేమితో చనిపోతున్న కరోనా పేషెంట్ల మృతి మారణకాండతో సమానమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్నో నేరపూరిత చర్యగా కోర్టు త
Read Moreమరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మరాఠా రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని అత్యన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది
Read Moreఆర్టీ పీసీఆర్ టెస్టులపై ఐసీఎంఆర్ కొత్త గైడ్లైన్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో వైరస్ పాజిటివ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
Read Moreఒకే కాన్పులో 9 మంది శిశువులు..
సాధారణంగా మహిళలు ఒక కాన్పులో ఒక్కరికి జన్మనివ్వాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడతారు. చావు అంచులదాకా వెళ్లివస్తారు. అయినా కూడా ఆ నోప్పులన్నీ భరించి.. బిడ్డకు
Read Moreతెలంగాణలో లాక్డౌన్ ఎందుకు పెట్టట్లేదు ?
ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ సీరియస్ హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మళ్లీ సీరియస్ అయింది. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై బుధ
Read Moreఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కిడ్నాప్
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్గిల్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
Read Moreభారత్ను అన్ని విధాలా ఆదుకుంటున్నాం
వాషింగ్టన్ డీసీ: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్ను అన్ని విధాలా ఆదుకుంటున్నామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. వ్యాక్సినేషన్ ఉత్పత్తి
Read More












