లేటెస్ట్

విద్యా వలంటీర్లు కూలీలైతున్నరు

కరోనా మహమ్మారి కారణంగా విద్యా వలంటీర్ల బతుకులు ఆగమవుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు రాక.. కుటుంబ పరిస్థితుల కారణంగా విద్యా వలంటీర్లుగ

Read More

కరోనా దెబ్బకు ఐపీఎల్ ఖేల్​ఖతం

ఐపీఎల్​ 14 నిరవధిక వాయిదా అమిత్​ మిశ్రా, సాహాకు పాజిటివ్​    మైక్​ హస్సీకి  కూడా​ అందరూ భయపడినట్టుగానే జరిగింది..! దేశాన్ని కుదిపేస్త

Read More

ఎంక్వైరీ చెల్లనప్పుడు బర్తరఫ్ చెల్లుతదా?

ఈటల వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ భూములపై కలెక్టర్ విచారణ చెల్లదన్న హైకోర్టు వేటుకు సాకు కోసం అధికారులనూ బలి చేశారంటూ కొందరు నేతల్లో డిస్కషన

Read More

భారత్‌లో కరోనా మరణాలు చూసి.. చలించిన ముగ్గురు అమెరికన్ చిన్నారులు

చేతనైన సాయం కోసం తెలిసినోళ్లు, తెలియనోళ్లందరికీ రిక్వెస్టులు 2 కోట్లు పోగు చేశారు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు కొని ఢిల్లీకి పంపుతున్

Read More

ఢిల్లీలో ఆటో డ్రైవర్లకు 5 వేలు

కార్డు ఉన్నవాళ్లందరికీ 2 నెలలపాటు ఉచితంగా రేషన్ ఢిల్లీ సర్కారు సాయం న్యూఢిల్లీ, వెలుగు: ఒకవైపు కరోనా వ్యాప్తి, మరోవైపు లాక్ డౌన్‌‌

Read More

అదనపు కోటా రేషన్ ఇస్తలే

కేంద్రం ప్రకటించినా.. జాప్యం చేస్తున్న రాష్ట్ర సర్కారు మే 1 నుంచే లబ్ధిదారులకు అందాల్సినవి  ఆలస్యం సోమవారం నుంచి పాత పద్ధతిలోనే మొదలై

Read More

కరోనా మృతుల దహనానికి కట్టెలు లేవు

కరోనా మృతుల దహనానికి ఇబ్బందులు వెయ్యి టన్నుల కలప ఇస్తామన్న ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్, వెలుగు: కరోనాతో రోజూ డజన్లకొద్ద

Read More

కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్ ​కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఫామ్​హౌస్​లో ఐసోలేషన్​లో ఉంటున్న ఆయనకు ఎంవీ రావు ఆధ్వర్యంలోని డాక్టర్ల

Read More

నేటి నుంచి ఏపీ బార్డర్లు క్లోజ్

2 వారాలపాటు ఆంక్షలు అమరావతి: ఆంధ్ర ప్రదేశ్​లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా బార్డర్లను కూడా మూస

Read More

రాష్ట్రంలో టీకా ట్రబుల్​.. 42 లక్షల మంది ఎదురుచూపులు

గడువు దాటిపోతోందని ప్రజల ఆందోళన రిజిస్ట్రేషన్​ తప్పనిసరి..  ఆన్​లైన్​లో దొరకని స్లాట్లు వ్యాక్సిన్​ ఎక్కడ దొరుకుతదో తెలియని పరిస్థితి

Read More

బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ హింసపై మోడీ సీరియస్

బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ హింసపై ప్రధాని మోడీ సీరియస్ అయ్యారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి

Read More

అమ్మ క్యాంటీన్ ఫ్లెక్సీలను చించేసిన డీఎంకే కార్యకర్తలపై కేసు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. ఆ సంతోషంలో డీఎంకే కార్యకర్తలు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. చెన్నైలోని ఒక అమ్మ క్య

Read More

కుంభమేళాకు  వెళ్లి వచ్చిన   మధ్య ప్రదేశ్  ప్రజల్లో... 99 శాతం మందికి  కరోనా

దేశంలో కరోనా  కేసులు  ఓ వైపు పెరుగుతుండగా..  మరో వార్త ఆందోళన  కలిగిస్తోంది. హరిద్వార్  కుంభమేళాకు  వెళ్లి వచ్చిన  

Read More