లేటెస్ట్
వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోదా?.. రెండోది తప్పనిసరా?
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఎన్ని డోసులు తీసుకోవాలనే దానిపై వస్తున్న రూమర్ల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టీకా వేయించుకునే పౌరులు తప్పనిసరిగా రె
Read Moreగాంధీలో ఓపీ సేవలు బంద్
గాంధీ ఆస్పత్రిలో రేపటినుంచి అవుట్ పేషంట్ సేవలు అందుబాటులో ఉండవని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం
Read Moreడీజీపీకి ఫిర్యాదు చేసిన షర్మిల అనుచరులు
హైదరాబాద్: వైఎస్ షర్మిల పై నిన్న ఏసిపి శ్రీధర్ దురుసుగా ప్రవర్తించడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ షర్మిల అనుచరులు పిట్ట రాంరెడ్డి, ఇందిరా శోభన్
Read Moreమార్కెట్కి తెచ్చిన 24 గంటలలో ధాన్యం కొనుగోలు చేస్తాం
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. మార్కెట్కి తెచ
Read Moreచప్పట్లు కొట్టి, దేవుణ్ని ప్రార్థిస్తే కరోనా పోదు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. అవసరమైన మేర ఆక్సీజన్ బెడ్&
Read Moreకర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా మళ్లీ సోకింది. గత రెండు రోజులుగా జ్వరం వస్తుండడంతో అనుమానంతో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర
Read Moreనేను పార్టీలో చేరితే షర్మిల పదివేల కోట్లు ఇస్తది
తాను పార్టీ మారితే షర్మిల పదివేల కోట్లు ఇస్తుందని, కానీ తనకు విలువలే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండా మురళీ అన్నారు. ‘ఏబీసీడీలు రాని మంత్
Read Moreయూపీలో మాస్క్ పెట్టుకోకుంటే రూ.10 వేలు ఫైన్
లక్నో: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్లో మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరిగా
Read Moreతెలంగాణ కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది
శారీరక ఇబ్బందుల్లో ఉన్న వికలాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి తెలంగాణ ప్ర
Read Moreఅతడికి బౌలింగ్ ఇవ్వకపోవడమే కొంపముంచింది
వాంఖడే: ఐపీఎల్ పద్నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. దాదాపు ప్రతి మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గురువారం రాజస్థాన్ రాయల్స్త
Read Moreఅభివృద్ధి ఎజెండా..ప్రజల కోసమా?ఎన్నికల కోసమా?
ప్రస్తుతం మనదేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అభివృద్ధి ఎజెండాను ఎన్నికల కోసమే రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. సామాన్యులు రోజూ ఎదుర్కొంటున్న సమస్య
Read Moreఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మూసివేత
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. కరోనా
Read Moreభారత్లో ప్రొడక్షన్ మొదలుపెట్టండి.. టెస్లాకు గడ్కరీ సూచన
న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టెస్లాకు కావాల్సిన సహాయ స
Read More












