
లేటెస్ట్
నేడు సీబీఐ కోర్టుకు జగన్
హైదరాబాద్, వెలుగు: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ నేడు( శుక్రవారం) సీబీఐ కోర్టు హాజరుకానున్నారు. సీఎం హోదాలో మొదటిసారి ఆయన కోర్టు విచారణకు వస్తున్నా
Read Moreదక్షిణ మధ్య రైల్వేలో 5 ప్రైవేట్ రూట్లు
హైదరాబాద్, వెలుగు: త్వరలో దక్షిణ మధ్య రైల్వేలో ప్రైవేట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మొత్తం 5 రూట్లలో ఈ రైళ్లను నడపనున్నట్టు తెలిసింది. దీనికి
Read Moreసంప్రదాయాలు, పద్దతులు మన పిల్లలకు నేర్పాలి
మాదాపూర్, వెలుగు: ఏ దేశం వెళ్లినా, ఏ ఖండం వెళ్లినా మన తెలుగు సంప్రదాయాలను, తెలుగు పండుగలను, పద్ధతులను, భాషను మరవకూడదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచ
Read Moreఏరోస్పేస్, డిఫెన్స్ లో మస్త్ అవకాశాలు
న్యూఢిల్లీ, వెలుగు: న్యూఢిల్లీ, వెలుగు: ‘వింగ్స్ ఇండియా–2020’ అంతర్జాతీయ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ ను హైదరాబాద్ లో నిర్వహించనుండటం రాష్ట్ర
Read Moreటీవీల సినిమాలు చూసుట్ల టాప్ మనోళ్లే
హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో టీవీలో సినిమాలు చూసేటోళ్లలో తెలుగు వాళ్లే ఎక్కువగా ఉన్నారట. టీవీ ప్రేక్షకుల్లో తమిళం, కన్నడ, మలయాళం మూవీస్
Read Moreమన స్టేట్ నుండే పత్తి ఎక్కువ కొన్నరు
మహబూబ్నగర్, వెలుగు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఏ) ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్లు చేసింది. ఇప్పటి వరకు కోటి క్వింటాళ్లకు
Read Moreవామ్మో.. వాళ్లంత ఖర్చు పెట్టలేం
(వెలుగు నెట్వర్క్) మున్సిపల్ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారపార్టీ క్యాండిడేట్లు ఒక్కో వార్డులో రూ.20 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు చ
Read Moreప్రచారానికి అడ్డాలు పర్మిట్ రూమ్ లు ..ఓటర్లను రప్పించి ‘మందు’
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రచారం మొదలైంది. కొందరు క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేస్తున్నరు. మరికొందరు టికెట్లు దక్కించుకునే పనిలో ఉన్
Read Moreఖేలో.. జీతో.నేటి నుంచి ఖేలో ఇండియా
గౌహతి: షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి, ఇషా సింగ్.. వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా.. స్విమ్మర్ శ్రీహరి నటరాజన్.. ఖేలో ఇండియా గేమ్స్
Read Moreటీమిండియా మరో ధనాధన్ పోరాటానికి రెడీ
పుణె : టీమిండియా మరో ధనాధన్ పోరాటానికి రెడీ అయ్యింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగే ఫైనల్ టీ20లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోను
Read Moreరాజకీయాలు, దేశ సంపద హిందూ అగ్రవర్ణాల దగ్గరే: ఒవైసీ
దేశ సంపద అంతా హిందూ అగ్ర వర్ణాల దగ్గరే ఉందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాజకీయ
Read More