
లేటెస్ట్
లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఇల్లు కూల్చేశారు
ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట శుక్రవారం పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె, ఆమె భర్తపై బంధువులు ద
Read Moreడాక్టర్ ను చితకబాది అదే హస్పిటల్ లో అడ్మిట్
ఉత్తరప్రదేశ్: వైద్యో నారాయణీ హరీ అంటారు. కానీ ఓ డాక్టర్ డ్యూటీకి ఫుల్లుగా తాగి వచ్చి, వచ్చిరాని ట్రీట్ మెంట్ తో పేషంట్ ప్రాణాలు తీయబోయాడు. మద్యం మత్తు
Read Moreకాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఉపసంహరించండి : ఒవైసీ
హైదరాబాద్ : రాజస్థాన్ పోలీసుల తీరుపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. 2017 మూకదాడి కేసులో పెహ్లాఖాన్, అతడి
Read Moreఆవుల అక్రమ రవాణా : పెహ్లూఖాన్, అతడి కొడుకులపై చార్జ్ షీట్
అల్వార్ మూకదాడి ఘటనలో రాజస్థాన్ పోలీసులు చార్జిషీట్ దాఖలుచేశారు. 2017లో పశువులను ఓ వాహనంలో తరలిస్తున్న పెహ్లూఖాన్ అనే వ్యక్తిని గోరక్షకులు అడ్డుకున్నా
Read Moreకిడ్నీ ముఠా అరెస్ట్ : రూ.3కోట్లు అంటూ మోసం
డబ్బు అవసరమున్న అమాయకపు ప్రజలనే టార్గెట్ చేస్తారు. పైసలపై ఆశ చూపుతారు. కిడ్నీ ఇస్తే చాలు మీ అప్పులు అన్నీ కొట్టుకుపోతాయ్..అంటూ మాయమాటలు చెప్పి, కిడ్నీ
Read Moreవయసు దాచినందుకు జడ్పీటీసీ పై క్రిమినల్ కేసు
నల్గొండ జిల్లా చందంపేట జడ్పీటీసీ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. గడిచిన స్థానిక ఎన్నికల్లో చందంపేట నుంచి జడ్పీటీసీ గా గెలిచిన రమావత్ పవిత్రపై
Read Moreవరల్డ్ కప్ : పాక్ తో మ్యాచ్..అఫ్గాన్ బ్యాటింగ్
లండన్: వరల్డ్ కప్-2019లో భాగంగా శనివారం పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచింది. అఫ్గాన్ కెప్టెన్ గుల్బాడిన్ నైబ్ బ్య
Read Moreపెంపుడు కుక్క కారణంగా గొడవపడ్డ ఇరువర్గాలు
కర్నూలు: పెంపుడు కుక్క కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ సంఘటన కర్నూల్ జిల్లా ఔకు మండలం కోనపురం హరిజన వాడలో జరిగింది. హరిజన వాడలో నివ
Read Moreపనిలోనే రిలాక్సేషన్ పొందడం ఇలా!
‘వాడేంట్రా అలా పని చేస్తాడు. విసుగు రాదా?’ అంటారు. విశ్రాంతి కూడా తీసుకోకుండా పనిచేస్తుంటే.. పని రాక్షసుడని బిరుదిచ్చేస్తారు. కొందరు విసుగు, విరామం లే
Read Moreకేటీఆర్ చేతుల మీదుగా సినారే స్మారక లైబ్రరీ ప్రారంభం
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన డా. సి.నారాయణ రెడ్డి స్మారక మందిరాన్ని, జిల్లా గ్రంధాలయ భవనాన్ని ప్రా
Read Moreరాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేదు: ఎర్రబల్లి దయాకర్ రావు
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తప్ప వేరే పార్టీలకు మనుగడలేదని అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో పార్టీ స
Read Moreకాంగ్రెస్ నాయకుడు మల్లు రమేష్ మృతి
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మల్లు రమేష్ ఆకస్మిక మృతి చెందారు. రమేష్ మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి మల్లు అనంత రాములు తనయుడు. గత కొంత కాలంగా
Read Moreనారాయణ రావు పేటను రాష్ట్రంలోనే ఆదర్శంగా చేసుకుందాం
సిద్దిపేట జిల్లా: జిల్లాలోని నారాయణ రావు పేటలో మాజీ మంత్రి హరీశ్ రావు నేడు పర్యటించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మండల కార్యాలయాలను హరిశ్ రావు ప్రా
Read More