లేటెస్ట్

ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు..4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యం

కోటి 12 లక్షల క్యూబిక్  మీటర్ల ఇసుక అవసరం అని అంచనా జిల్లాల వారీగా ఇసుక వివరాలను మైనింగ్​కు ఇచ్చిన హౌసింగ్ శాఖ లబ్ధిదారుల ఇంటికి ఉచితంగా ఇ

Read More

ఇప్పపువ్వు లడ్డూలపై ఎన్ఐఎన్ రీసెర్చ్.. ఎక్కువ రోజులు ఉండేలా పరిశోధనలు

15 రోజులు మాత్రమే నిల్వ ఉంటున్న లడ్డూ..  లడ్డూలు తయారు చేస్తున్న ఉట్నూరు మహిళలు జీసీసీ పరిధిలోకి తీసుకొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే యోచన

Read More

జేఈఈలో ఎస్టీ గురుకులస్టూడెంట్స్ హవా

11 మందికి 90% పైగా పర్సంటైల్ హైదరాబాద్, వెలుగు: జేఈఈ ఎంట్రన్స్ లో ఎస్టీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఎస్టీ గురుకులాలు, ఈఎంఆర్ఎస్  

Read More

ఏపీ ఎత్తుకెళ్లిన నీళ్లు 716 టీఎంసీలు.. ఈ వాటర్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 72.20% తరలింపు

మన వాటా మనకు దక్కకుండా, తాగునీటి అవసరాలకూ ఉంచకుండా శ్రీశైలం, సాగర్ ఖాళీ  మనం వాడుకున్నది 275 టీఎంసీలే.. అంటే 27.80 శాతమే 50:50 వాటా ప్రకార

Read More

జొన్నల కొనుగోళ్లలో జాప్యం .. అన్నిచోట్ల తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు

అధికారుల సమన్వయ లోపంతో ఆలస్యం దళారులకు అమ్ముకొని నష్టపోతున్న రైతులు సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోళ్లు ఆలస్యమవుత

Read More

భార్యలకేనా హక్కులు.. భర్తలకు లేవా?: మగవాళ్ల కోసం ‘హీ’ టీమ్స్​ ఏర్పాటు చేయాలి: భార్యా బాధితుల డిమాండ్

ప్రత్యేక కమిషన్, పోలీస్ స్టేషన్లూ పెట్టాలి  ఢిల్లీ జంతర్ మంతర్ లో ‘పురుషుల సత్యాగ్రహ’ దీక్ష ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ&rsquo

Read More

ఫస్ట్​ టైమ్ పల్లెల్లో ప్లాస్టిక్​ వేస్ట్​ మేనేజ్​మెంట్ యూనిట్లు

ఒక్కో యూనిట్​కు రూ.64 లక్షల చొప్పున 100 యూనిట్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్​కు రూ.516.40 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో 1,90,166 వ్యక్తిగత

Read More

పొలాలన్నీ వెంచర్లు... గ్రామాల్లోకి వేగంగా విస్తరిస్తున్న అర్బన్ ఏరియా

రాష్ట్రవ్యాప్తంగా గత 13 ఏండ్లలో25 లక్షల ఎకరాలునాన్ అగ్రికల్చర్​గా మార్పు రోజురోజుకూ తగ్గుతున్న వ్యవసాయ భూములు  మొన్నటిదాకా రంగారెడ్డి, మేడ

Read More

రాష్ట్ర యువతకు జపాన్‌‌లో 500 ఉద్యోగాలు.. టెర్న్​, రాజ్​ గ్రూప్​ జపనీస్ సంస్థలతో టామ్‌‌కామ్​ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు అందించేందుకు ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. కార్మిక,

Read More

పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి : మంత్రి సీతక్క

ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సీతక్క రివ్యూ పనులు స్పీడప్​ చేయాలని అధికారులకు ఆదేశం నాలుగు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో

Read More

జేఈఈ మెయిన్స్లో మనోళ్ల హవా.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్టూడెంట్లకు 100 పర్సంటైల్

హర్షగుప్తా, అజయ్ రెడ్డి, బనిబ్రతకు 300/300 మార్కులు  జేఈఈ అడ్వాన్స్​డ్​కు 2.50 లక్షల మంది ఎంపిక  23 నుంచి రిజిస్ట్రేషన్లు.. మే18న ఎగ్

Read More

చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా?: సీఎం రేవంత్​రెడ్డి

మూసీ ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేతకు కొందరు అడ్డుపడ్తున్నరు అలాంటి  వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు ఢిల్లీలో కాలుష్యంతో స్

Read More