లేటెస్ట్

ములుగు జిల్లాలో విషాదం.. కోతులను చంపేందుకు బాలామృతంలో విషం.. తెలియక తిని బాలుడి మృతి

మరో ఇద్దరు చిన్నారులకు తప్పిన ప్రాణాపాయం      వెంకటాపూర్, వెలుగు: ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం చోటుచేసుకున్నది. కోతుల క

Read More

హైదరాబాద్ సిటీలో ఒక శాతం పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్​, వెలుగు: గత నెల హైదరాబాద్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు కొద్దిగా పెరిగాయి. మొత్తం 6,386 నివాస ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. వీటి విలువ రూ.4,637

Read More

సిమెంట్ కంపెనీల అమ్మకాలు అదుర్స్.. నాలుగో క్వార్టర్లో భారీ ఆదాయం

డిమాండ్​ తొమ్మిది శాతం పెరిగే చాన్స్​ ఇంధన ధరలతో మాత్రం ఇబ్బందే.. న్యూఢిల్లీ: 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ లో సిమెంట్ కంపెనీల

Read More

SRH vs RR: ఆరెంజ్ జాతర.. ఫ్యాన్స్ కు సిసలైన ‘పైసా వసూల్’ మ్యాచ్...

ఆరెంజ్ ఆర్మీ కేరింతలతో సోమవారం ఉప్పల్​స్టేడియం దద్దరిల్లిపోయింది. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ఫ్యాన్స్​ కు సిసలైన ‘పైసా వసూల్’ వినో

Read More

పొద్దుపొద్దున్నే టిఫిన్ కోసం వెళ్లి.. యాక్సిడెంట్ లో యువకుడు మృతి

మరొకరి పరిస్థితి విషమం గచ్చిబౌలి, వెలుగు: టిఫిన్ కోసం వెళ్లి ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పుప్పాలగూడ

Read More

వనపర్తి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: జిల్లాలో రానున్న వారం రోజుల్లో భారీగా వడగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక

Read More

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో  శ్రీపాద రావుకు నివాళి

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు వర్ధంతిని  రాష్ట

Read More

హైడ్రా విధివిధానాలు సమర్పించేదాకా  కూల్చివేతలు ఆపాలి 

నీటివనరులు, పార్కులు, రోడ్లకు మినహాయింపు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు  ఐలాపూర్​లో కూల్చివేతలపై లంచ్​ మోషన్​ పిటిషన్ ​వ

Read More

ప్రధాని మోదీ తడిగుడ్డతో బీసీల గొంతు కోస్తున్నరు : జాజుల శ్రీనివాస్ గౌడ్

మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా కల్పించాలి : జాజుల  గన్ పార్క్ అమరవీరుల స్తూపం ఎదుట ధర్నా సైఫాబాద్, వెలుగు: ప్రధాని మోదీ తడిగుడ్డతో బీసీల

Read More

ఓలా కొత్త స్కూటర్.. ఒక్కసారి చార్జింగ్తో 320 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్ వెహికల్స్​ తయారీ కంపెనీ ఓలా.. ఎస్ 1 ఎక్స్ ప్లస్ పేరుతో ఈ–స్కూటర్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.30 లక్షలు. దీనిని ఒకసారి ఛార

Read More

బ్రిడ్జి గుంతలో పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి

తాండూరు, వెలుగు: నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గుంతలో పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందాడు. బషీరాబాద్ మండలం రెడ్డిఘనాపూర్‌‌‌‌కు చెందిన నర్

Read More

మంత్రి వివేక్ ను కలిసిన లైబ్రరీ చైర్పర్సన్ 

శివ్వంపేట, వెలుగు:  మెదక్  లైబ్రరీ చైర్​పర్సన్​ చిలుముల సుహాసిని రెడ్డి సోమవారం సెక్రటేరియట్​లో జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస

Read More

ముగిసిన టెన్త్ పరీక్షలు మే మొదటి వారంలో ఫలితాలు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి మెయిన్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మే మొదటి వారంలోనే ఫలితాలను వెల్లడించేందుకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు కసరత

Read More