లేటెస్ట్
ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, రెవెన్యూ ఆఫీసర్లు.. లంచం ఎంత తీసుకున్నారంటే..
తల్లాడ, వెలుగు : భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్తో ప
Read Moreపెరియార్ ఆశయాలను కొనసాగిద్దాం
కోల్బెల్ట్, వెలుగు: పెరియార్ రామస్వామి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్మోతె రాజలింగు అన్నారు. మంచిర్యాల జిల
Read More‘స్వస్థ్ నారీ సశక్త్’ కార్యక్రమం ప్రారంభం
నర్సాపూర్(జి), వెలుగు: నర్సాపూర్ జి మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బీజేఎల్పీ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ సంబురాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకలకు
Read Moreనా భర్తకు విషమిచ్చి చంపేశారు..అలెక్సీ నావల్నీ భార్య యూలియా
మాస్కో: రష్యా ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ విషప్రయోగం వల్లే చనిపోయాడని అతని భార్య యూలియా నావల్నాయా అన్నారు. ఈమేరకు బుధవారం సోషల్ మీడియాలో వీడియో పోస్టు
Read Moreకొంతమందిని జైలుకు పంపండి.. మిగిలినోళ్లకు అర్థమైతది.. పంట వ్యర్థాలను కాల్చే రైతులపై సుప్రీం ఆగ్రహం
అన్నం పెడుతున్నారని పర్యావరణాన్ని పాడుచేస్తామంటే ఊరుకోలేం పంజాబ్, హర్యానా, యూపీ రైతుల వల్ల ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ న్యూఢిల్లీ, వెలు
Read Moreవరదలతో నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటాం
నిర్మల్, వెలుగు: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఫైనాన్
Read Moreమోదీకి ప్రపంచ నేతల బర్త్ డే విషెస్..అర్ధరాత్రి ఫోన్ చేసిన ట్రంప్
పుతిన్, నెతన్యాహు, రిషి గ్రీటింగ్స్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం 75 ఏండ్లు నిండాయి. మోదీ 75వ బర్త్ డే సందర్భంగా అమెరికా ప్రెసిడె
Read Moreఅమరుల త్యాగాల ఫలితమే స్వరాష్ట్రం : ప్రజాప్రతినిధులు
నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా
Read Moreఏ పని చేసినా కలిసిరావట్లేదని.. పెద్దమ్మను చంపేశారు!
మహబూబాబాద్ జిల్లాలో వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్ నెల్లికుదురు, వెలుగు: వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితులను మహబూబ
Read Moreప్రభుత్వ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం ..వరంగల్ జిల్లా మైలారం పాఠశాలలో ఘటన
రాయపర్తి, వెలుగు: వరంగల్జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి పాఠశాల తరగతి గదుల ముం
Read Moreనష్ట పరిహారం చెల్లించండి ..సీఎంకు పాయల్ శంకర్ వినతి
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్రెడ్డిని
Read Moreరూ.14 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ నార్త్.. 161 కి. మీ మేర ఆరు వరుసల రోడ్డు.. రీ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న ఇంజినీర్లు
ఇంజినీరింగ్ పనులకు రూ.9 వేల కోట్లు, భూ సేకరణకు రూ. 5 వేల కోట్లు టెక్నికల్ స్క్రూటీని కమిటీకి చేరనున్న ఫైల్ ఆ తర్వాత మిన
Read More












