లేటెస్ట్

ఏప్రిల్ 25 నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25 నుంచి 27వరకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఐదో మహాసభలు ఖమ్మం సిటీలో నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అ

Read More

సిటీలు, పట్టణాల అభివృద్ధికి ఫండ్స్ .. ఫస్ట్​టైమ్ ​బడ్జెట్​లో రూ.670 కోట్లు కేటాయింపు

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభివృద్ధికి ఖర్చు రోడ్లు, తాగు నీరు, ఎస్టీపీల నిర్మాణ పనులు త్వరలో కొత్త మున్సిపాలిటీల్లో బడ్జెట్లు హైదరాబ

Read More

సీపీఎం ప్రధాన కార్యదర్శి రేసులో బీవీ రాఘవులు?

రేపటి నుంచి మధురైలో సీపీఎం జాతీయ మహాసభలు హాజరుకానున్న తమ్మినేని, జాన్ వెస్లీ సహా 34 మంది ప్రతినిధులు  హైదరాబాద్, వెలుగు: ఈ నెల 2 నుంచి

Read More

తల్లీకొడుకే హంతకులు.. నిజామాబాద్లో వీడిన బాలుడి మర్డర్​ మిస్టరీ

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ లో నెలల చిన్నారి మర్డర్​మిస్టరీ వీడింది. నిందితులైన తల్లి, కొడుకును అరెస్ట్ చేశారు. సోమవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య

Read More

కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి టెండర్లు .. రెండేండ్లలో పూర్తయ్యేలా సర్కార్​ ప్లాన్

హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి  ఆర్అండ్ బీ టెండర్లు పిలిచింది. గత నెలలో  టెండర్లు పిలిచినప్పటికీ ఎన్​వోసీలు రావడం ఆలస్యం

Read More

రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల గడువు పొడిగింపు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు చాన్స్ ఈ పథకానికి దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నాం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో డిప్యూటీ సీఎం భ

Read More

టెంపుల్ సిటీలోనే వేద పాఠశాల.. వైటీడీఏ నుంచి 15 ఎకరాలు ఆలయానికి బదిలీ

నిర్మాణానికి రూ. 23.79  కోట్లు కేటాయింపు   వైటీడీఏ నుంచి 15  ఎకరాలు ఆలయానికి బదిలీ   ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించనున్న ప

Read More

హెచ్​సీయూలో కొనసాగుతున్న టెన్షన్.. 50 జేసీబీలతో 400 ఎకరాల చదును పనులు

మళ్లీ ఆందోళనలు మొదలుపెట్టిన స్టూడెంట్స్ బయటి వ్యక్తులు ఏసీపీపై దాడి చేశారన్న డీసీపీ ఏసీపీ శ్రీకాంత్​ గాయపడ్డారని ప్రకటన విడుదల  400 ఎకరా

Read More

బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం స్థాపిద్దాం .. జేఏసీగా ముందుకు వెళ్దాం: డాక్టర్ విశారదన్ మహరాజ్

93% ఉన్నా అధికారం దక్కించుకోలేకపోయామని వ్యాఖ్య జేఏసీని దీపంలా కాపాడుకుందాం: జస్టిస్ ఈశ్వరయ్య డబ్బులు తీసుకుని ఓటేస్తే రాజ్యాధికారం రాదు:  

Read More

యెమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేపిటల్ సిటీలో అమెరికా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రైక్స్‌‌‌‌‌‌‌‌ .. ముగ్గురు హౌతీ తిరుగుబాటుదారులు మృతి

దుబాయ్: యెమెన్​లోని హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్​గా అమెరికా దాడులు చేసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయందాకా అమెరికా యుద్ధ విమానాలు యెమెన్&zwnj

Read More

కస్టం మిల్లింగ్ ​వడ్లు మాయం..అదనపు కలెక్టర్​​పై కేసు

హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు   నిజామాబాద్, వెలుగు: కస్టం మిల్లింగ్​కోసం గవర్నమెంట్​ఇచ్చిన వడ్లు గయబ్​అయ్యేలా బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీ

Read More

అటెస్టర్లు చనిపోయారంటే చాలదు .. చట్టప్రకారం విల్లు ధ్రువీకరణ ఉండాల్సిందే

ఎన్టీఆర్ వీలునామాపైహైకోర్టు తీర్పు సివిల్ కోర్టు ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు:వీలునామాను ధ్రువీకరించిన ఇద్దరూ చనిపోయారన

Read More

బాంబులు వేస్తే చూస్తూ ఊరుకోం.. మిసైళ్లతో ప్రతిదాడులు చేస్తం.. అమెరికాకు ఖమేనీ హెచ్చరిక

న్యూఢిల్లీ: అమెరికా దాడులకు తెగబడితే.. తామూ ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మిసైళ్లు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. న్యూక్లియర

Read More