
లేటెస్ట్
గ్రేడ్-ఎలో ముగ్గురికి చోటు.. భారత మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వివరాలు ఇవే!
భారత మహిళల క్రికెట్ జట్టుకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. సోమవారం(మార్చి 24) ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 16 మంది ప్లేయర్లు సెంట
Read Moreబండి సంజయ్ మానసిక పరిస్థితి బాలేదు.. అధ్యక్ష పదవికోసమే ఆ వ్యాఖ్యలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బండి సంజయ్ మానసిక పరిస్థితి బాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. రాష్ట్రంలో అధ్యక్ష పదవికి పోటీ నెలకొందని, పోటీలో భాగంగా ఆకర్శించేందుకే
Read Moreతెలంగాణలో అతిపెద్ద స్కామ్ మిషన్ భగీరథ స్కీమ్: ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్: మిషన్ భగీరథ స్కీమ్పై కాంగ్రెస్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ నీళ్లు చాలా గ్రామాల్లో రావట్లే
Read Moreబెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. 19 మంది బెట్టింగ్ యాప్ల ఓనర్లపై కేసులు నమోదు
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 19 మంది బెట్టింగ్ యాప్ల ఓనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మ
Read MoreDC vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. నలుగురు ఫారెన్ బ్యాటర్లతో లక్నో
ఐపీఎల్ లో మరో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లకు టోర్నీలో ఇదే తొలి మ్
Read Moreఫస్ట్ మ్యాచ్లోనే ఢిల్లీకి బిగ్ షాక్.. లక్నోతో మ్యాచ్కు స్టార్ బ్యాటర్ దూరం
ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లక్నోతో జరగనున్న లీగ్ తొలి మ్యాచ్ ఆడతాడా.. లేదా.. ? అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్
Read MoreChhaava: పార్లమెంటులో 'ఛావా' స్పెషల్ షో.. సినిమాకు పీఎం మోదీ, కేంద్ర మంత్రులు
ఛత్రపతి శంభాజీ మహారాజ్ పై నిర్మించిన బాలీవుడ్ మూవీ 'ఛావా' పార్లమెంటులో ప్రదర్శించనున్నారు. గురువారం (మార్చి 27న) పార్లమెంటు బాలయోగి ఆడిట
Read Moreసిద్ధిపేట జిల్లాలో స్టీరింగ్ రాడ్డు విరిగి.. పొలాల్లోకి దూసుకెళ్లిన పల్లెవెలుగు బస్సు
సిద్ధిపేట జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు స్టీరింగ్ రాడ్డు విరగడంతో పంటపొలాల్లోకి దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గుర
Read Moreగంజాయిని జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దాకా తీసుకొచ్చారు.. కారులో 115 కేజీలు దొరికింది..!
పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా గంజాయి స్మగ్లర్లు తగ్గడం లేదు. ఏదో ఒక రూట్లో నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తూనే ఉన్నారు. అందుకోసం మహిళలను,
Read MoreLRS గడువు పొడగించం.. త్వరలో భూ వ్యాల్యూ పెంపు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ స్కీమ్పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు 2025, మార్చ్ 31 వరకు ఉందని.. ఆలోపు చేసుకున్న వారికి
Read MoreIPL 2025: డేట్ లాక్ చేసుకోండి.. ఆ రోజే ఐపీఎల్లో తొలిసారి 300 పరుగులు: డేల్ స్టెయిన్
ఐపీఎల్ ఇప్పటివరకు 300 పరుగులు నమోదు కాలేదు. చాలా జట్లు 250 కి పైగా పరుగులు సాధించినా 300 పరుగుల స్పెషల్ మ్యాజిక్ ఫిగర్ ను ఇప్పటివరకు ఏ జట్టు టచ్ చేయలే
Read MoreV6 DIGITAL 24.03.2025 EVENING EDITION
ఎల్ఆర్ఎస్ గడువు పెంపుపై రెవెన్యూ మంత్రి క్లారిటీ!! రాజకీయ సన్యాసానికి సిద్ధమైన కోమటిరెడ్డి.. కేటీఆర్ కు సవాల్! ఎంపీల జీతాలు పెరిగాయ్.. ఇకపై నెల
Read Moreముంతాజ్ హోటల్ స్థలాన్ని వెనక్కి తీసుకున్న టీటీడీ.. తిరుమల బడ్జెట్ రూ.5 వేల 258 కోట్లు
అమరావతి: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ముంతాజ్ ఒబిరై హోటల్కు కేటాయించిన 35.25 ఎకరాల భూమిని టీటీడీ వెనక్కు తీసుకుంటుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
Read More