
లేటెస్ట్
ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: హాకీ క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తాచాటి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్అన్నారు. స్థానిక
Read Moreఇష్టంతో చదివి లక్ష్యాన్ని సాధించాలి : క్రాంతి
కలెక్టర్ క్రాంతి పటాన్చెరు, వెలుగు: స్టూడెంట్స్ఇష్టంతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. 2024–
Read Moreపాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతుల వినతి
శివ్వంపేట, వెలుగు: మండలంలోని ఉసిరికపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అనేక ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న తమకు పట్టా పాస్ పుస్తకాలు
Read Moreదండం పెడతాం సార్ జీతాలివ్వండి... కుభీర్ గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ ఆవేదన
కుభీర్, వెలుగు: రెండు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని కుభీర్ గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపా
Read Moreలబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప అన్నారు. మంగళవారం పాపన్నపేటతో పాటు
Read Moreకాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం : నీలం మధు
నీలం మధు పటాన్చెరు,వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్నేత నీలం మధు అన్నారు. తెలంగ
Read Moreవిద్యార్థులకు అసౌకర్యం కలగొద్దు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : రేపు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ
Read Moreస్కూల్ ఫీజులు పెంచితే రూ.10 లక్షలు ఫైన్
ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం న్యూఢిల్లీ: ఢిల్లీలోని స్కూళ్లల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే రూ. లక్ష నుంచి రూ. 10
Read More‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాల డైరెక్టర్ గుండెపోటుతో మృతి
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో చనిపోయారు. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. కు
Read Moreగాలి జనార్దన్ రెడ్డికి బెయిల్.. సీబీఐ కోర్టు తీర్పుపై స్టే..
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. బుధవారం ( జూన్ 11 ) గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో క
Read Moreకాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బుధవారం (జూన్ 11) 11.30 గంటలకు విచారణ ఉన్నందున ఆయన 11 గంటలకే BRK భవన్ కు చేరుకున్నారు. బీఆర్ కే భవ
Read Moreనాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదు?.. ఎంపీడీవోను నిలదీసిన దళిత వితంతు
కాగజ్ నగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో మొదట నా పేరు ఉందని, కానీ మంజూరు జాబితాలో ఎందుకు తొలగించారని ఎంపీడీవోను ఓ దళిత మహిళ నిలదీసింది. కౌటాల మండలం
Read Moreరైతుల సంక్షేమంలో ప్రభుత్వాలు విఫలం : మంత్రి జోగు రామన్న
మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రైతన్నల సంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ
Read More