లేటెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో 60 వేల మంది గిరిజన పిల్లల్లో పౌష్టికాహార లోపం: కేంద్రం ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన పిల్లల్లో పౌష్టికాహార లోపం చాల పెద్ద సమస్యగా మారుతుంది. కొత్తగా  వచ్చిన వివరాలు చూస్తే, ఈ పిల్లలు ఇంకా సరైన పౌషి

Read More

కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో 25 వేల ఉద్యోగులు భర్తీ..

గతంలో తెలంగాణను ఏలిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాకతీయులు నడియాడిన నేల.. అప్పటి ఓరుగల్లు.. ఈ నాటి వరంగల్ అభివృద్ది చేస్తామని ఆర్భాటంగా కాకతీయ టెక్స్ టైల్

Read More

హైదరాబాద్ లో మరో బిగ్ స్కాం..రూ. 3 కోట్ల నకిలీ యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం

 హైదరాబాద్ లో  కాదేదీ కల్తీకీ అనర్హం అన్నట్లు తయారయింది. తినే ఫుడ్ నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ నకిలీవి రాజ్యమేలుతున్నారు. వంటింట్లో వాడే

Read More

హైదరాబాద్ సరోగసీ కుంభకోణం.. మీకు PCOD సమస్య ఉంది.. పిల్లలు పుట్టరంటూ లక్షలకు లక్షలు బిల్లులు

హైదరాబాద్, వెలుగు: సంతానం లేని దంపతుల ఆశలను ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు రెచ్చిపోతున్నాయి. వారిని నమ్మించి, లక్షలకు లక్షలు గు

Read More

రూ.25 లక్షల శాలరీ ఉన్నా ఇల్లు కొనలేని పరిస్థితి.. మెట్రో నగరాల్లో ఆకాశానికి తాకిన ధరలు!

భారతదేశంలో రియల్టీ మార్కెట్లో ట్రెండ్ పూర్తిగా మారిపోతోంది. గతంలో మాదిరిగా కోటి రూపాయల కంటే తక్కువ ఇళ్లకు డిమాండ్ కనిపించటం లేదు. కోటి కంటే తక్కువ రేట

Read More

IND vs ENG 2025: క్రీడా స్ఫూర్తి మరిచిన ఇంగ్లాండ్.. సుందర్, జడేజా సెంచరీలు అడ్డుకునేందుకు ప్రయత్నం

మాంచెస్టర్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసింది. నాలుగో రోజు తొలి సెషన్ తర్వాత ఇంగ్లాండ్ విజయంపై ఎవరికీ అనుమానాలు లేవ

Read More

Telangana Tourism: ఆదరణకు నోచుకోని అక్కమహాదేవి గుహలు.. చూడాల్సినవి ఎన్నో ఉన్నా కానీ ..

తెలంగాణలో దశాబ్దాల నాటి గుహలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.  అలాంటి వాటిల్లో కృష్ణా తీరంలో అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఏపీ నుంచ

Read More

శ్రావణమాసం ప్రసాదాలు : ఆధ్యాత్మికమే కాదు... ఆరోగ్యం కూడా...!

పురాణాలు.. పండితులు  ఏం చెప్పినా .. దాని వెనుక కచ్చితంగా   ఆరోగ్య సూత్రాలు  ఉంటాయి. శ్రావణమాసం.. పూజల మాసం కదా..! ఈ నెలలో అమ్మవారి

Read More

పేదలకు గుడ్ న్యూస్: ఇళ్లకే వచ్చి రేషన్ కార్డులిస్తరు

రాష్ట్రంలో కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సర్కార్​ సిద్ధమైంది. ప్రతి స్కీమ్‌‌‌‌‌&zwn

Read More

వీరభద్ర స్వామి దీక్ష తీసుకుంటా : మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి,  వెలుగు: వీరభద్ర స్వామి నక్షత్ర దీక్ష ఈ సంవత్సరం కూడా తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండ

Read More

'భూ భారతి'పై ఫోకస్..కలెక్టరేట్లో స్పెషల్ క్యాంప్

180 మంది రెవెన్యూ ఎంప్లాయీస్ అక్కడే డ్యూటీ వచ్చిన అప్లికేషన్లు 15,046 సాదా బైనామా, పీవోటీ, కోర్టు కేసులు పక్కకు  1,785 అప్లికేషన్లకు ఓకే

Read More

జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దివంగత సీనియర్ నేత  జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి . రాజకీయాల్లోకి  వచ్చే యువత జైపాల్ రెడ్డిని 

Read More

గూడూరు మండలంలో భీమునిపాదం పరవళ్లు.. పర్యాటకుల కేరింతలు

గూడూరు, వెలుగు:  మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం శీతానగరం శివారులో ఉన్న భీముని పాదం జలపాతంలో పార్యాటకులు ఆదివారం సందడి చేశారు.  వారం రోజులుగా

Read More