లేటెస్ట్

26/11 దాడుల టైమ్లో ముంబైలోనే ఉన్నా .. టెర్రర్ దాడుల సూత్రధారి తహవ్వుర్ రాణా

పాక్ ఐఎస్ఐ సమన్వయంతోనే అటాక్స్  జరిగాయని వెల్లడి న్యూఢిల్లీ: ముంబై మారణహోమం (26/11) కీలక సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్​ రాణా కీలక విషయాలు

Read More

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలి బూడిదైన హైదరాబాద్ కొంపల్లి ఫ్యామిలీ

జీడిమెట్ల, వెలుగు: అమెరికాలోని డల్లాస్‌‌లో జరిగిన  రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‌కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. వీరు ప్రయాణ

Read More

దేవుడితోపాటు ఆళ్వార్లు కొలువై ఉండడం.. యాదగిరిగుట్ట ఆలయ ప్రత్యేకత : రామానుజ జీయర్ స్వామి

యాదగిరిగుట్ట, వెలుగు : హిందూ దేవాలయాల్లో ఎక్కడా లేనివిధంగా భగవంతునితోపాటు ఆళ్వార్లు కొలువై ఉండడం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర విశిష్టత, ప్

Read More

అమెరికాలో కాల్పులు ముగ్గురు మృతి.. మరో పది మందికి గాయాలు

ఫిలడెల్ఫియా: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ ఫిలడెల్ఫియా గ్రేస్ ఫెర్రీలోని ఓ వీధిలో సోమవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి.

Read More

హనుమకొండ జిల్లాలో గోల చేయొద్దన్నందుకు యువకుల దాడి

హనుమకొండ జిల్లాలో జాతీయ రహదారిపై బైఠాయించి మహిళల ధర్నా  శాయంపేట, వెలుగు: రౌడీయిజం చేస్తున్న యువకుల నుంచి రక్షణ కల్పించాలంటూ గ్రామస్త

Read More

బాలిక స్కూలు ఫీజుపై యూపీలో రచ్చ .. యోగి ప్రభుత్వ జోక్యంతో సద్దుమణిగిన వివాదం

మళ్లీ స్కూల్​లో చేరిన బాలిక లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లో తీవ్ర దుమారానికి కారణమైన ఏడో తరగతి బాలిక పంఖూరి త్రిపాఠి ఫీజు కథ సుఖాంతమైంది. ఫీ

Read More

టీజీ ఐసెట్లో 90 శాతం క్వాలిఫై

ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహణ  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ ఫలితాలు రిలీజ్ అ

Read More

జర్నలిస్ట్ ప్రసాద్ కుటుంబానికి ప్రభుత్వం అండ : ఎమ్యెల్యే మేడిపల్లి సత్యం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: జర్నలిస్ట్ ప్రసాద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్యెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెం

Read More

ఈడీ, ఐటీని బీజేపీ దుర్వినియోగం చేస్తున్నది: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

రాయ్‌‌పూర్‌‌: చత్తీస్‌‌గఢ్‌‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఇంకా నెరవేర్చలేదని కాంగ్ర

Read More

జాతీయ మత్స్య బోర్డు ఏపీకి తరలించే కుట్ర .. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లెటర్ !

దానివల్ల మన రాష్ట్ర మత్స్యకారులకు నష్టం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌&z

Read More

మోదీ సర్కారు ధనికులనే ధనికులుగా చేస్తోంది : రాహుల్

మార్కెట్​ మ్యానిపులేషన్​పై సైలెంట్​గా ఉంటున్నది సాధారణ ఇన్వెస్టర్లు సర్వం కోల్పోతున్నారని ఆవేదన  న్యూఢిల్లీ: స్టాక్​ మార్కెట్​ మ్యానిపు

Read More

వరంగల్ జిల్లాలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డీసీపీ

నల్లబెల్లి, వెలుగు: వరంగల్​ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి పోలీస్​స్టేషన్లను సోమవారం వరంగల్​డీసీపీ అంకిత్​ కుమార్​ తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు, క

Read More

మహారాష్ట్రలో మరాఠీని భారత్లో హిందువును.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే పాత వీడియో వైరల్

ముంబై: హిందీ భాష వివాదం మహారాష్ట్రలో రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీస్తున్నది. త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర సర్కారుపై పోరాటం కోసం 20 ఏండ

Read More