లేటెస్ట్

 కూకట్‌పల్లిలో రూ.కోటిన్నర గోల్డ్​తో ఉడాయించిన దంపతులు

ఇద్దరు వ్యాపారులతోపాటు కస్టమర్లకు టోకరా కూకట్​పల్లి/ జీడిమెట్ల, వెలుగు: గోల్డ్​బిజినెస్ పేరుతో ఇద్దరు భార్యాభర్తలు కస్టమర్లతోపాటు ఇద్దరు వ్యాప

Read More

మెట్రో బాదుడు .. కనిష్ట ధరల్లో 20 శాతం, గరిష్ట ధరల్లో 25 శాతం పెరగుదల

టికెట్ల​ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్​ మెట్రో  రేపటి నుంచి కొత్త మెట్రో చార్జీలు అమలు.. ఆర్థిక భారంతోనే రేట్లు పెంచుతున్నట్లు అధి

Read More

మన ఆడపడుచులతో అందగత్తెల కాళ్లు కడిగిస్తారా : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

మహిళా కమిషన్ కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు పద్మారావునగర్, వెలుగు: రామప్ప దేవాలయం సందర్శనకు వచ్చిన మిస్​వరల్డ్​కంటెస్టెంట్ల కాళ్లను తెలంగాణ ఆడపడుచు

Read More

విద్యార్థుల్లో రీడింగ్, రైటింగ్ బేసిక్స్​కు ప్రాధాన్యతివ్వాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్కార్ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించాలని, విద్యార్థుల్లో రీడింగ్,  రైటింగ్ బేసిక్ లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హైద

Read More

నేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ

నేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు వరంగల్ కమిషనరేట్​లో తొమ్మిది స్టేషన్ల ఎంపిక  సిబ్బందికి ఏఎంఎఫ్​పీ

Read More

రాష్ట్రపతికి గడువు విధించవచ్చా: సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీం తీర్పు  రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణయానికి టైమ్&zwn

Read More

బాధ్యతలేని దేశం వద్ద అణ్వాయుధాలా... పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాలి: రాజ్ నాథ్ సింగ్

ఆ రోగ్ కంట్రీ అణ్వస్త్రాలను ఐఏఈఏ పర్యవేక్షించాలని పిలుపు  పాక్ ఎక్కడుంటే అక్కడ్నే ‘బిచ్చగాళ్ల లైన్’ ప్రారంభం అవుతుందని ఎద్దేవా

Read More

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌‌‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటాం :  మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ

కొల్లాపూర్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌‌‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మ

Read More

కాళేశ్వరం.. పుష్కరమయం.. తెలంగాణలో ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలు

మిరుమిట్లు గొల్పుతున్న పుష్కరతీరం  పుణ్యస్నానాలకు తరలివస్తున్న భక్తులు మహదేవపూర్/ భూపాలపల్లి రూరల్‌‌, వెలుగు : గోదావరి తీరం భ

Read More

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేరుతో 200 మంది నుంచి దాదాపు రూ.5 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు పరారయ్యారు.

Read More

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించండి.. రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నయ్: బండి సంజయ్

వన్ టైమ్‌ సెటిల్‌మెంట్ ఏమైందని ప్రశ్న   సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి లేఖ  హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబ

Read More

యాదాద్రి జిల్లాలో అందగత్తెల సందడి

యాదగిరిగుట్ట, వెలుగు : మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గురువారం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్ట, భూదాన్​పోచంపల్లికి వచ్చిన సౌత

Read More

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్ నలువైపులా ‘స్కైవాక్​’..మెట్రో, బస్ స్టేషన్ల నుంచి స్టేషన్​లోకి వెళ్లేలా లింక్​ 

పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి హెచ్ఎండీఏ నిర్ణయం రూ.30 కోట్లు ఖర్చుఅవుతుందని అంచనా   ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్​  

Read More