లేటెస్ట్
గుర్తు తెలియని వెహికల్ ఢీ కొని చిరుత మృతి
నిజామాబాద్, వెలుగు : ఇందల్వాయి మండలం చంద్రయాన్పల్లి శివారులోని ఫారెస్టు ఏరియాలో హైవేపై బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని
Read Moreరోడ్డు ప్రమాదంలో గాయపడితే...లక్షన్నర వరకు ఉచిత వైద్యం..ఎలా అంటే.?
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింద
Read Moreవడ్లు తడువకుండా చర్యలు తీసుకోండి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : అకాల వర్షాలకు కొనుగోలు సెంటర్లలో వడ్లు తడువకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం తన
Read Moreలాహోర్ లో బాంబుల మోత... మూడు చోట్ల పేలుళ్లు.. ఎయిర్ పోర్ట్ మూసివేత
పాకిస్థాన్: లాహోర్ నగరంలో బాంబుల మోత దద్దరిల్లుతోంది. భారత.. పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. ఈ సమయంలో పాకిస్తాన్ లోని
Read MoreGold Rate: సామాన్యుల ఊహకందని స్థాయికి గోల్డ్ రేటు.. హైదరాబాదులో తులం ధర..
Gold Price Today: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దిగజారిన భౌగోళిక రాజకీయ పరిస్థితులు పసిడికి డిమాండ్ రోజురోజుకూ పెంచేస్తున్నాయి. ఇక్కడ రిటైల్ వినియోగం కం
Read Moreమే 9 నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు
9 నుంచి 11 వరకు ఆర్జిత సేవలు బంద్ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలకు యాదగిరి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈనె
Read Moreములుగు జిల్లాలో పేలిన మందుపాతర..ముగ్గురు జవాన్లు మృతి.!
ములుగు జిల్లా వాజేడులో మండలం కర్రెగుట్టలు సమీపంలో మందు పాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు
Read Moreరెవెన్యూ సదస్సులో సమస్యలు పరిష్కరించుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
గోపాలపేట, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం మండలంలోని పోల్
Read Moreఅంకుర హాస్పిటల్ లో 30 రోజుల బాలుడికి హైరిస్క్ బ్రెయిన్ సర్జరీ
ఖమ్మం టౌన్, వెలుగు : నెలలు తక్కువతో పుట్టి, బ్రెయిన్ లో నరాలు చిట్లిపోయి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన 30 రోజుల బాలుడికి ఖమ్మం అంకుర
Read Moreకరీంనగర్ లో ఆర్టీసీ హైర్ బస్సు ఓనర్స్ వెల్ఫేర్ యూనియన్ ఏర్పాటు
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ 1,2 డిపోలతో పాటు హుజురాబాద్ డిపో అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా నియమించుకున్నారు. కరీ
Read Moreవెల్దుర్తి మండలంలో కొనుగోలు ప్రారంభించాలని రైతుల ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం మండలంలోని కుకునూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్య
Read Moreమంథనిలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం
మంథని, వెలుగు: మంథనిలో కురిసిన అకాల వర్షానికి దుబ్బపల్లి గ్రామంలోని చికెన్ సెంటర్ పై భారీ వృక్షం కూలిపోయింది. చికెన్ సెంటర్ పూర్తిగా ధ్వంసం అయింది. &n
Read Moreలక్సెట్టిపేట మండలంలో తల్లిదండ్రులను వేధించిన..మాజీ విలేకరి అరెస్ట్
లక్సెట్టిపేట, వెలుగు: తల్లిదండ్రులను వేధించిన కేసులో లక్సెట్టిపేట మండలంలోని శాంతాపూర్ కు చెందిన మాజీ విలేకరి శశిధర్ రెడ్డిని బుధవారం అరెస్ట్ చేసినట్లు
Read More












