లేటెస్ట్

తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షుడిగా రాజగోపాల్‌

‌‌‌‌‌‌హైదరాబాద్, వెలుగు: తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా కె.మురళీ మోహన్‌&z

Read More

టీసీఎస్ లే ఆఫ్లపై కేంద్రం నజర్

పరిస్థితిని గమనిస్తున్న ఐటీ మంత్రిత్వ శాఖ  న్యూఢిల్లీ: మిడ్​, సీనియర్​ లెవెల్స్​కు చెందిన 12 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తామని &nbs

Read More

వినాయక చవితి గిరాకి: ధూల్పేటలో ఉండ్రాలయ్య సందడి

వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో ధూల్​పేటలో సందడి మొదలైంది. ఇప్పటికే విగ్రహాల తయారీలో కళాకారులు నిమగ్నమై ఉండగా, ధూల్​పేటకు యువత క్యూ కట్టి విగ్రహాల

Read More

అమెరికాలో గుండెపోటుతో సింగరేణి ఎంప్లాయ్ మృతి

గోదావరిఖని, వెలుగు : అమెరికాలో గుండెపోటుతో సింగరేణి ఎంప్లాయ్ చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్​హౌస్​కాలనీకి చెందిన పెరుక ప్రకాశ్(55),  

Read More

రోస్టర్ పాయింట్లు సవరించేదాకా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు : జి.చెన్నయ్య

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య  హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎస్సీ కులాల రోస్టర్ పాయింట్లు సవరించే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపి

Read More

పండ్ల ట్రేల మధ్యలో రూ.5 కోట్ల విలువైన గంజాయి

ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు స్మగ్లింగ్ ముగ్గురు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన ఈగల్‌‌‌‌‌‌&

Read More

ఆ టెర్రరిస్టులు ఇక్కడివాళ్లే కావొచ్చు.. పాక్ నుంచి వచ్చారనేందుకు సాక్ష్యాలేవి..? చిదంబరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్  సీనియర్  నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. పహల్గాం టెర్రరిస్టులు ఇక్కడి

Read More

హసన్ పర్తిలో 30 కేజీల గంజాయి పట్టివేత .. ఒడిశాకు చెందిన నిందితుడు అరెస్టు

కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వెల్లడి  హసన్ పర్తి, వెలుగు : బ్యాగుల్లో గంజాయి తరలిస్తుండగా ఒకరిని హనుమకొండ జిల్లా హసన్ పర్తి పోలీసులు పట్

Read More

గిరిజనుల మధ్య చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర : మాజీ ఎంపీ సీతారాం నాయక్

మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆరోపణ హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని గిరిజన తెగల మధ్య విభేదాలు సృష్టించేందుకు  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంద

Read More

కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్టు రెడీ!..ఆగస్టు 1 లేదా 2న సర్కారుకు చేరే అవకాశం

ఈ నెల 31 నాటికి పూర్తికానున్న అన్ని ఫార్మాలిటీస్  ప్రజాప్రతినిధులపై సుప్రీంకోర్టులో ఉన్న కేసునూ పరిశీలిస్తున్న కమిషన్​ నేరుగా ఇరిగేషన్ సెక

Read More

సాగర్‌ వరద కాల్వకు సాగునీటి విడుదల .. ఇయ్యాల క్రస్ట్‌ గేట్లు ఓపెన్‌

హాజరుకానున్న మంత్రులు ఉత్తమ్‌, లక్ష్మణ్‌, వెంకట్‌రెడ్డి హాలియా, వెలుగు : సాగర్ ప్రాజెక్ట్‌ నుంచి వరద కాల్వ (శ్రీశైలం లోలెవ

Read More

బీజేపీలో విలీనం నిజం కాబట్టే.. కేటీఆర్‍ స్పందించట్లే : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

బీఆర్‍ఎస్‍ పార్టీని మైనార్టీలు నమ్మొద్దు  వరంగల్‍, వెలుగు: బీజేపీలో బీఆర్‍ఎస్‍ని విలీనం చేసేందుకు ప్రయత్నించినది నిజం

Read More

ఏరియా దవాఖానలో రిపేర్లు చేయండి : కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖనాలో రిపేర్లను తొందరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం సాయంత్రం పాత

Read More