న్యూఢిల్లీ: సెక్యూరిటీ మార్కెట్ (షేర్లు, బాండ్లు వంటివి) లో ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాన్సాక్షన్లు జరగాలంటే ఈ నెల ముగిసే లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని సెబీ ఇన్వెస్టర్లకు సూచించింది. ఒకవేళ ఈ లింక్ జరగకపోతే పాన్ నెంబర్ పనిచేయదని ప్రకటించింది. సెక్యూరిటీ మార్కెట్లో పాన్ కార్డు చాలా ఇంపార్టెంట్. అందుకే సెబీ వద్ద రిజిస్టర్ చేసుకున్న సంస్థలు, కంపెనీలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇష్యూ చేసిన రూల్స్ను ఫాలో కావాలని సెబీ పేర్కొంది. సెప్టెంబర్ 30 తర్వాత పాన్తో ఆధార్ లింక్ అయి ఉంటేనే కొత్త అకౌంట్లను క్రియేట్ చేయాలని వివరించింది.
పాన్-ఆధార్ లింక్ చేయండి!
- బిజినెస్
- September 4, 2021
లేటెస్ట్
- బండి సంజయ్ ర్యాలీకి అనూహ్య స్పందన
- జేఈఈ అడ్వాన్స్కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు
- కాంగ్రెస్ లో చేరికలు
- బీజేపీ, కాంగ్రెస్లవి అబద్ధపు హామీలు : సంజయ్ కుమార్
- లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : విజయలక్ష్మి
- కాంగ్రెస్ సర్కార్ అంటేనే.. కిసాన్ సర్కార్ : టి. జీవన్ రెడ్డి
- రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
- అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో హేమంత్ సోరెన్ భార్య
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఖాళీ : వివేక్ వెంకటస్వామి
- శభాష్ రాందాస్!
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా