నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో నిన్న వసంత పంచమి సందర్భంగా పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు జరిగాయి. దాదాపు 4046 మంది చిన్నారులకు రూ.1000 మండపంలో, 2826 మంది చిన్నారులకు రూ.150 మండపంలో అక్షరాభ్యాసాలు చేసినట్టు తెలుస్తోంది. కాగా నిన్న ఒక్కరోజే అక్షరాభ్యాసాలతో ఆలయానికి రూ.44,69,900 ఆదాయం వచ్చినట్టు సమాచారం. ఇక వసంత పంచమి నేపథ్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో అధిక రద్దీతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
బాసర క్షేత్రంలో పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు
- ఆదిలాబాద్
- January 27, 2023
లేటెస్ట్
- తెలంగాణ చరిత్ర - నిజాం కాలంలో విద్య
- జపాన్ చూపు యువ భారత్ వైపు.!
- కార్మిక వ్యతిరేక చర్యలపై సమరం
- తొలిసారి అంతరిక్షంలో సైనిక విన్యాసాలు
- రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నరు : మంత్రి పొన్నం ప్రభాకర్
- పొంచి ఉన్న నిప్పు ముప్పు
- రాష్ట్రంలో పడిపోయిన ఆయిల్ సీడ్స్ సాగు
- సంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
- అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. ఫ్లాట్ దగ్ధం
- ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్