దేశ చరిత్రలో ఫస్ట్ టైం : ఒక్క ఎంపీ సీటుకు మూడు దశల్లో పోలింగ్

దేశ చరిత్రలో ఫస్ట్ టైం : ఒక్క ఎంపీ సీటుకు మూడు దశల్లో పోలింగ్

జమ్మూ : దేశ చరిత్రలో తొలిసారిగా ఒకే లోక్‌సభ సీటుకు మూడు దశల్లో పోలింగ్​ జరుగనుంది. జమ్మూకాశ్మీర్​లోని అనంతనాగ్​  ఎంపీ స్థా నానికి మూడు విడతల్లో (ఏప్రిల్​ 23, ఏప్రిల్​ 29, మే6న) పోలింగ్​ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.  దీర్ఘకాలం ఖాళీగా ఉన్న ఎంపీ స్థా నంగానూ అనంతనాగ్​ రికార్డులకెక్కింది. 2016లో మహబూబా ముఫ్తీ (పీడీపీ) రాజీనామా చేసినప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఇటీవల టెర్రర్‌ దాడి జరిగిన పుల్వా మా ఈ లోక్‌సభ సెగ్మెంట్‌  పరిధిలోకే వస్తుంది.