వినాయకుడి జన్మస్థలం ఇదే.!

వినాయకుడి జన్మస్థలం ఇదే.!

స్కంద పురాణం ప్రకారం వినాయకుడు సముద్రమట్టానికి మూడు వేల కిలోమీటర్ల ఎత్తులో దోడితాల్ సరస్సు ఒడ్డున జన్మించాడని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో దోడితాల్ అనే సరస్సు ఉంది. సముద్ర మట్టానికి 3వేల 310 మీటర్ల ఎత్తులో ఉన్న దోడితాల్ సరస్సు ఒడ్డునే వినాయక జననం జరిగింది. ఇక్కడ పార్వతీ సమేత గణేశ విగ్రహం కూడా ఉంది. ఈ సరస్సుకి ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఎంత లోతు ఉందో ఊహించడం కష్టం. పర్యాటకంగా పెద్దగా ప్రాచుర్యం రాలేదు కానీ.. పట్టుబట్టి చూడాలనుకునేవారు పెద్ద ఎత్తున దోడితాల్ వెళ్తారు. ఉత్తరాఖండ్ లో అనేక మంది టూర్ ఆపరేటర్లు తీసుకెళ్తారు. డెహ్రాడూన్ నుంతి గణేశ జన్మస్థలం ప్రత్యేక టూరిజం సౌకర్యం ఉంటాయి.

వినాయకుడ్నిపార్వతీ దేవి సృష్టించింది దోడితాల్ సరస్సు ఒడ్డున అని పురాణాలు చెబుతున్నాయి. తల్లి పార్వతీ దేవి స్నానానికి వెళ్లినప్పుడు వినాయకుడ్ని కాపలాగా పెట్టి వెళ్లింది. ఆ సమయంలో వచ్చిన శివుడు వెళ్లేందుకు ప్రయత్నిస్తే వినాయకుడు అడ్డుకున్నాడు. ఆగ్రహంతో శివుడు వినాయకుడు తల నరికేస్తాడు. ఆ నినాయకుడు పార్వతీదేవి బిడ్డ అని శివుడిగా తెలియదు. శివుడు మనుషులకి పుట్టిన వాడు కాదని ఆయన్ని యక్ష స్వరూపుడు అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంచేత పార్వతి శివుని బిడ్డకి తల్లి అయ్యే అవకాశం ఉండదు.. అందుకని ఒంటరితనం, మాతృభావన వల్ల తను ఓ బిడ్డను సృష్టించి ప్రాణం పోయాలని నిర్ణయించుకుంటుంది. 

►ALSO READ | వినాయకుడే ఒక విశ్వం.. గణపయ్యను కొలిస్తే విశ్వాన్ని కొలిచినట్లే..!

ఆ ప్రకారం తన శరీరంపై ఉన్నగంధాన్ని తీసి అక్కడి మన్నుతో కలిపి చేసి ప్రాణం పోస్తుంది. శివుడు ఒక చో సంచారంలో ఏళ్లు గడిచిపోతుండేవి. తనయుడికి పదేళ్లు వచ్చిన తర్వాత శి పాటు పార్వతిదేవి నివాసానికి తిరిగి మా ముందే పార్వతి దేవి స్నానానికి వెళ్తూ రాకుండా చూడుమని చెప్తుంది. ఈ పిల్ల ఎప్పుడూ చూడలేదు.. కాబట్టి ఆయన పిల్లాడు ఆయన్ని అడ్డగిస్తాడు. అప్పుడు తల తీసేసి, పార్వతి దగ్గరికి వెళ్తాడు.  తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆమె చల్లార్చడానికి తన గణాలలో ఒకరి తల తీసి ఆ పిల్లవాడికి  పెడతాడు.