హైదరాబాద్, వెలుగు: ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ గురువారం ప్రారంభమయ్యాయి. సెకండ్ లాంగ్వేజీ పరీక్షలో 22 మంది స్టూడెంట్స్పై మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. రంగారెడ్డిలో 12, యాద్రాదిలో ఐదు, నిజామాబాద్లో రెండు, మహబూబ్నగర్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. పరీక్షకు మొత్తం 4,18,944 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,03,459 మంది పరీక్ష రాశారు. 15,483 మంది ఆబ్సెంట్ అయ్యారు.
20 మంది స్టూడెంట్స్ పై మాల్ప్రాక్టీస్ కేసులు
- తెలంగాణం
- March 6, 2020
లేటెస్ట్
- రాష్ట్రంలో పోలింగ్ 65%
- తెలంగాణ పోలింగ్ | CM Revanth, KCR Cast Votes | చంద్రవ్వ - హైదరాబాద్ ఓటర్లు | V6 తీన్మార్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?