పెగాసెస్ ప్రాజెక్టు రిపోర్టుపై సుప్రీంకోర్టు విచారణ జరపాలంటూ పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు చేశారు విపక్ష పార్టీల నేతలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పెగాసెస్ పై సభలో చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ సీనియర్ మల్లిఖార్జన్ ఖర్గే. వారికిష్టం వచ్చినట్లు వివరణ ఇచ్చారని, ప్రజాస్వామ్యంలో తప్పకుండా చర్చ జరగాల్సిందేనన్నారు. సభ్యుల గొంతు కూడా వినాల్సిందేనన్నారు. తర్వాత వారు వివరణ ఇవ్వాలన్నారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. స్టాండింగ్ కమిటికి ముందు రెండు ప్రధాన అంశాలు ఉన్నాయన్నారు శశిథరూర్. ఒకటి సిటిజన్ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి, సెక్రటరీని ప్రశ్నించే హక్కు స్టాండింగ్ కమిటీకి ఉందన్నారు. సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించడానికి మోడీ సిద్ధంగా లేరన్నారు.తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని... ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలన్నారు.
పెగాసెస్ పై పార్లమెంట్ లో చర్చ జరగాలి
- దేశం
- July 27, 2021
లేటెస్ట్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్